KSR
November 27, 2017 SLIDER, TELANGANA
1,151
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ను ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడం కీలక చర్యలు తీసుకుంటున్నదని భారతదేశంలో అమెరికా రాయబారి కెన్ జెస్టర్ ప్రశంసించారు. ఈ విషయం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జెస్టర్తో మంత్రి కేటీఆర్ సమావేవం అయ్యారు. ఈ భేటీ గురించి జెస్టర్ ప్రత్యేకంగా ఓ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ను కలవడం సంతోషకరమని …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
1,107
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ హైదరాబాద్లో ప్రారంభం కానుండటంపై ప్రధానమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. దక్షిణాసియాలోనే మొదటిసారిగా హైదరాబాద్లో జీఈఎస్ నిర్వహిస్తున్నారని…ఇందుకు హైదరాబాద్ వేదికగా నిలుస్తున్నదని సోమవారం రాత్రి పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేశారు. అమెరికా ప్రభుత్వం, భారత సర్కారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపింది. కాగా, జీఈఎస్ కోసం నీతి అయోగ్ ప్రత్యేక యాప్ రూపొందించగా…భారీ డౌన్లోడ్లు అయ్యాయి.జీఈఎస్ను విజయవంతంగా …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA, Top in 2017
863
హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైనట్లు ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఓ హైదరాబాదీ తరహాలో తాను కూడా ఈ క్షణం కోసం ఆత్రుతగా ఉన్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రధాని మెట్రో రైలుని ప్రారంభించనున్న మియాపూర్ డిపో, స్టేషన్ల …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
561
ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రేపు సాయంత్రం హెచ్ఐసీసీలో ఇవాంక ట్రంప్తో 20 నిమిషాలు భేటీ కానున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ షెడ్యూల్లో ఈ భేటీని కూడా చేర్చారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
1,263
తెలంగాణ రాష్ర్టానికి దక్కిన గౌరవం గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు కీలక వేదికగా వివరించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ROAD TO GES -GET INTO THE RING సదస్సు లో విద్యార్ధులను ఉదేశించి ప్రసంగించిన మంత్రి కేటీఆర్ ఈ ంసదర్భంగా కీలక అంశం గురించి వివరించారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ నిర్వహించడానికి దేశంలో 8 రాష్ట్రాల్లో పోటీ …
Read More »
KSR
November 27, 2017 SLIDER, TELANGANA
531
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. రేపు హెచ్ఐసీసీలో జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు.
Read More »
siva
November 27, 2017 ANDHRAPRADESH
820
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఆయన మంగళవారం ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి హెచ్ కిరవడి, గాజులదిన్నె క్రాస్ చేరుకుంటారు. …
Read More »
siva
November 27, 2017 CRIME
972
తెలుగు రాష్ర్టాల్లో మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో దారుణం జరిగింది. మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మామ కత్తితో కడుపుపై కోసుకున్నాడు. కుంచం పోచయ్య అనే వ్యక్తి కోడలు కౌసల్యను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు …
Read More »
siva
November 27, 2017 MOVIES
1,459
తెలుగులో వీ6 టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘తీన్మార్’ కార్యక్రమం ద్వారా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవికుమార్ పై దాడి జరిగింది. మధ్యాహ్నం ఆఫీసుకు వెళ్లిన సత్తి, కార్యాలయానికి సమీపించిన సమయంలో గుర్తుతెలియని దుండగులు హెల్మెట్ తో సత్తిపై దాడి చేసినట్టు సమాచారం. దీంతో గాయపడిన సత్తిని బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. v6 ఆఫీస్ నుంచి బయటికొస్తున్న సమయంలో, హెల్మెట్ …
Read More »
KSR
November 27, 2017 TELANGANA
709
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను అమెరికా తెలంగాణ సంఘం ప్రతినిధులు హైదరాబాద్ లో కలిశారు. 2018 జూన్ 29 నుండి మూడు రోజుల పాటు హ్యూస్టన్ లో జరిగే తెలంగాణ మహాసభలకు హాజరుకావాలని ఆటా ప్రతినిధులు ఎంపి కవిత ను కోరారు. మహాసభలను పురస్కరించుకుని నవంబరు 19నుంచి డిసెంబర్3వ తేదీ వరకు తెలంగాణలో చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కవిత కు వివరించారు. డిసెంబర్ 3న ఉదయం5కె రన్, …
Read More »