rameshbabu
November 26, 2017 TELANGANA
882
ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా అందరు భావించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా ట్రంప్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనున్న సంగతి విదితమే .ఆమె పర్యటన భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు . అందులో భాగంగా రసాయనిక దాడులు జరిగినా కానీ …
Read More »
KSR
November 26, 2017 SLIDER, SPORTS
806
నాగ్ పూర్ టెస్టులో మూడో రోజూ అదే జోరు కొనసాగిస్తోంది టీమిండియా. 312/2 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్… భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. రెండో రోజు సెంచరీలతో అదరగొట్టిన భారత బ్యాట్స్ మెన్.. మూడో రోజూ సెంచరీతో మెరిశారు. కెప్టెన్ కోహ్లీ 130 బంతుల్లో 10 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. కోహ్లీకిది 19వ సెంచరీ. అంతేకాదు…. ఒకేఏడాదిలో 10 సెంచరీల ఘనత కూడా సొంతం చేసుకున్నాడు …
Read More »
rameshbabu
November 26, 2017 TELANGANA
866
ఆధునిక సాంకేతక యుగంలో మానవత్వం ఎక్కడ అని వెతికే రోజులు వస్తున్నాయా ..?.నడి రోడ్డు మీద పడి ఉన్నవారిని అయ్యో పాపం అని కూడా తలవకుండా చూసి చూడనట్లు పోయే క్షణాలు త్వరలోనే వస్తున్నాయా ..?.అంటే అవును అనే అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనను చూస్తే అది అనిపిస్తుంది . విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో శనివారం రఘునాథపల్లి మండలానికి చెందిన కోడూరు గ్రామ …
Read More »
KSR
November 26, 2017 ANDHRAPRADESH, SLIDER
671
రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా దాదా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వై సీ పీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి 18వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఆదివారం ప్రారంభమైంది. రామకృష్ణాపురంలో ముస్లిం మత పెద్దలు వైఎస్ జగన్ను కలిశారు.ఈ సందర్భంగా అధికారంలోకి మసీదుల నిర్వహణకు రూ. 15 వేలు, ఇమామ్లకు …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
647
మెట్రో స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేసే స్కైవాక్ల నిర్మాణంలో ముందడుగు పడింది.హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో తొలి స్కైవాక్ను ఏర్పాటు చేయబోతున్నారు. తొలి మెట్రో స్కైవాక్ను ఉప్పల్లో ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల సౌలభ్యం కోసం మెట్రోస్టేషన్ నుంచి ఉప్పల్ స్టేడియాన్ని అనుసంధానం చేస్తూ స్కైవాక్ను నిర్మించనున్నామన్నారు. ఇది వరకే …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
686
తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కేరాఫ్గా మారుతున్నది. ఏడాది పొడవునా ప్రపంచస్థాయి సదస్సులకు ఆతిథ్యం ఇచ్చే భాగ్యాన్ని సొంతం చేసుకున్నది. వాతావరణం, ఆతిథ్యం, భద్రత, వసతి, పర్యాటకం, సంస్కృతి, సంప్రదాయాలు తదితర పరిస్థితులు అనువుగా ఉండడంతో ఇక్కడ సదస్సుల నిర్వహణకు నిర్వాహకులు మొగ్గుచూపుతున్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు 150కి పైగా దేశాల నుంచి 1500 మంది …
Read More »
KSR
November 26, 2017 POLITICS, SLIDER, TELANGANA
827
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మూడు అతిగొప్ప సంఘటనలు కేవలం నెలరోజుల వ్యవధిలో జరగబోతున్నాయి. ఈ మూడు సంఘటనలు కేసీయార్ పేరును, ప్రతిష్టను, యశస్సును చిరస్థాయిగా నిలపబోతున్నాయి. కేసీయార్ అధికారం చేపట్టిన మొదటి టర్మ్ లోనే ఈ సంఘటనలు జరగడం, మూడింటికి కేసీయారే కేంద్రబిందువు కావడం మరింత విశేషం. మొదటిది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మెట్రో రైల్ ప్రారంభోత్సవం. భాగ్యనగరానికి మకుటాయమానమైన, తెలుగురాష్ట్రాలలో మొదటిసారిగా ముప్ఫయి అడుగుల …
Read More »
KSR
November 26, 2017 SLIDER, TELANGANA
749
వచ్చే నెల (డిసెంబర్) 5న కొలువులకై కొట్లాట సభ నిర్వహిం చే అవకాశముందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు . సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం నల్లగొండలో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఎలా భర్తీ చేస్తారు? అన్నది ప్రభుత్వం క్యాలెండర్ ద్వారా ప్రకటించాలన్నారు.తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతను మోసం చేస్తూ ఇవ్వకపోవడంతోనే కొలువులకై కొట్లాట సభ నిర్వహించాల్సి …
Read More »
KSR
November 25, 2017 MOVIES, SLIDER
716
భారత్లాంటి ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక ఆందోళనలు, బెదిరించే ప్రకటనలు ఏమాత్రం ఆమోద్యయోగ్యం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. చట్టాలను తమ చేతిలోకి తీసుకొని ఇచ్చిమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని, అలాగే ఇతరుల మనోభావాలను కించపరిచే అధికారం కూడా ఎవరికీ లేదని చెప్పారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సినిమాల్లో తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కొందరు ఆందోళనలకు దిగుతున్నారని ‘పద్మావతి’ నిరసనల …
Read More »
KSR
November 25, 2017 ANDHRAPRADESH, SLIDER
690
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 18వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి ఆయన ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఉదయం 8 గంటలకు రామకృష్ణాపురం నుంచి ప్రారంభమై ఎర్రగుడి చేరుకుంటారు. ఈ యాత్రలో వైఎస్ జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన …
Read More »