siva
November 1, 2017 SPORTS
1,241
టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …
Read More »
siva
November 1, 2017 SPORTS
768
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ దేశ రాజధాని దిల్లీలో ఓ రెస్టారెంట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే కదా. కివీస్తో టీ20 సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దిల్లీలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా మంగళవారం రాత్రి కోహ్లీకి చెందిన ‘నుయేవా రెస్టారెంట్’లో సందడి చేశారు. ఈ ఫొటోలను ఆటగాళ్లు సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. రెస్టారెంట్లోని ఆహారం, సర్వీసు చాలా బాగున్నాయని ధావన్ పేర్కొన్నాడు. ఈ రెస్టారెంట్కు …
Read More »
KSR
November 1, 2017 TELANGANA
528
ఏదేమైనా కొత్త సచివాలయం కట్టి తీరుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు.ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే …
Read More »
bhaskar
November 1, 2017 MOVIES
658
కుమారీ 21 ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నది.తెలుగులో కుర్ర హీరోలతో జోడీ కడుతూ హెబ్బా సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఆమె తాజా చిత్రంగా ‘ఏంజెల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలను విడుదల చేసింది హెబ్బా. మిస్టర్ అంటూ వరుణ్ తేజ్ తో మూవీ.. అంధగాడులో రాజ్ తరుణ్ తో …
Read More »
rameshbabu
November 1, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER, TELANGANA
631
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ప్రధాన ఎన్నికల అధికారిగా పని చేసిన భన్వర్ లాల్ పై ఏపీ అధికార టీడీపీ సర్కారు కుట్ర పన్నిందా ..?.గత మూడున్నర ఏండ్లుగా గుర్తుకు రాని విషయం నిన్న భన్వర్ లాల్ పదవీవిరమణ చేస్తోన్న రోజున గుర్తుకు రావడమే ఈ వాదనకు కారణమా ..?.అంటే అవును అనే అంటున్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు .అసలు విషయానికి …
Read More »
KSR
November 1, 2017 SLIDER, TELANGANA
480
ఏదేమైనా కొత్త సచివాలయం కట్టి తీరుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు.ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే …
Read More »
siva
November 1, 2017 MOVIES
595
‘పీఎస్వీ గరుడ వేగ ప్రివ్యూ షోకి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడానికి నేనే వెళ్లాను. అప్పటికే సినిమా టీజర్ ను చూసినట్టుగా చిరంజీవిగారు చెప్పారు. బాగుందని, టీజర్ గురించి చాలా సేపు మాట్లాడుకున్నామన్నారు. ఇదే మా సినిమాకు ఇప్పటి వరకూ అందిన పెద్ద కితాబు..’ అని అన్నారు రాజశేఖర్. ఈ వారాంతంలో ‘పీఎస్వీ గరుడ వేగ’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమ సినిమా విశేషాలను చెప్పారు రాజశేఖర్. మొదట్లో ఈ …
Read More »
KSR
November 1, 2017 TELANGANA
505
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగ నియామకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 93,739 ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఇప్పటి వరకు 63,025 ఉద్యోగాల భర్తీకి వివిధ నియామక సంస్థలకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఎన్ని అడ్డంకులున్నా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. …
Read More »
bhaskar
November 1, 2017 MOVIES
582
పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇందులో బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా.. మరో మల్లుబ్యూటీ నతాషా దోషి ఓ కీలకపాత్ర పోషిస్తోంది. అయితే, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో యువరత్న బాలయ్య నటిస్తున్న 102వ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ను నవంబర్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ఇలా ప్రకటించిందో.. లేదో.. అప్పుడే కొన్ని స్టిల్స్ బయటకు వచ్చేశాయి. …
Read More »
siva
November 1, 2017 ANDHRAPRADESH
719
సదావర్తి సత్రం భూముల విషయంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జమ చేసిన రూ.27.44 కోట్లను రెండు వారాల్లో ఆయనకు తిరిగి ఇవ్వాలని హైకోర్టు దేవాదాయ శాఖ కమిషనర్ను ఆదేశించింది. సదావర్తి భూములు తమకు చెందినవని తమిళనాడు చెబుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదు పరి విచారణను నవంబర్ 14కు వాయిదా …
Read More »