Classic Layout

ఈ నెల 11న కొత్త జిల్లాల కలెక్టరేట్లకు కేసీఆర్ శంకుస్థాపన..!

తెలంగాణ రాష్ట్ర౦లో  కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో జిల్లా అధికారుల కార్యాలయాల భవన సముదాయాల నిర్మాణానికి ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ 11న దసరా సందర్భంగా కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. తిరిగి అదే రోజు కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే స్థలాలు సేకరించి, టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న జిల్లాల్లో 11న …

Read More »

కంప్యూటర్ లో మీకు ఈ షార్ట్ కట్‌లు తెలుసా..?

కంప్యూటర్ ఆధునిక జీవితంలో ఒక భాగమైపోయింది. దీన్ని వాడకంలో మౌజ్‌ది కీలకపాత్ర. అయితే కీ బోర్డు కూడా కీలకమైనదే. టైపింగ్ చేయాలంటే దీన్ని వాడాల్సిందే. కీబోర్డులో కొన్ని షార్ట్ కట్లను వాడడం వల్ల సమయం ఆదా అవుతుంది. అలాంటి కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సి 10 షార్ట్ కట్లు మీకోసం .. Alt+Tab     డెస్క్ టాప్‌పై ఉన్న పలు సాఫ్ట్ వేర్, ఇతర అప్లికేషన్లోకి చకచకా మారేందుకు. Ctrl + Shift+ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి అర్హతతో సర్కారు కొలువులు ..

తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాలు నీళ్ళు నిధులు నియామకాల కోసం జరిగిన సంగతి విదితమే .తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు .గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది .తాజాగా పాలమూరు జిల్లాలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలను భర్తిచేయడానికి నోటిపికేషన్ విడుదల చేసింది .వివరాలు మీకోసం .. …

Read More »

చైత‌న్య‌- సమంతల మ్యారేజ్‌.. శ్రీయా భూపాల్ ఎక్క‌డ..?

అక్కినేని నాగార్జున రెండ‌వ త‌న‌యుడు అఖిల్ ఎంగేజ్‌మెంట్ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త జీవీకే వార‌సురాలైన శ్రీయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగి పెళ్లికి ముందే ఆబంధం బ్రేక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక అక్కినేని ఫ్యామిలీకి ముందునుండే జీవీకే ఫ్యామిలీతోనే వ్యాపారం సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు విష‌యం ఏంటంటే.. సోష‌ల్ మీడియాలో సమంత నాగ‌చైత‌న్య పెళ్లికి జీవీకే ఫ్యామిలీ అటెండ్ అయ్యిందా లేదా.. ముఖ్యంగా శ్రీయా భూపాల్ వ‌చ్చిందా లేదా అనే …

Read More »

ఒకవేళ నల్గొండ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే – గెలుపు ఎవరిది అంటే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి రెండో స్థానంలో నిలిచింది.అయితే గత మూడున్నర ఏండ్లుగా నల్గొండ జల్లాలో బలం తమదే నని చెబుతున్న విపక్షాలకు అక్కడే చెక్ చెప్పాలని ముఖ్యమంత్రి …

Read More »

కోదండ -సోనియా గాంధీ రహస్య భేటీ వెనక అసలు కారణమిదే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు అయిన శ్రీమతి సోనియాగాంధీని కలిశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా ప్రో కోదండరాం సోనియా గాంధీ రహస్య భేటీపై పలు విమర్శలు ..ఆరోపణలు చేశారు .అయితే అప్పట్లో ప్రో కోదండరాం సోనియాగాంధీని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ …

Read More »

బస్సును ఢీకొన్న రైలు, చిన్నారితోపాటు 19మంది మృతి

శుక్రవారం తెల్లవారుజామున రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పెటుషిన్‌స్కీ ప్రాంతంలోని పొక్రోవా రైల్వే స్టేషన్ వద్ద రైలు.. బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితోపాటు 19మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. రైలు వస్తుందన్న విషయాన్ని గమనించకుండా డ్రైవర్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే వేగంగా వస్తున్న రైలు.. బస్సును …

Read More »

తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అది .డెబ్బై యేండ్ల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం దేశాన్ని ఏలిన జాతీయ పార్టీ అది .భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటైన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ అది .ఇంతకు ఏ పార్టీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?అదే కాంగ్రెస్ పార్టీ .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?. గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి …

Read More »

కంగ్రాట్స్ సమంత…మంత్రి కేటీఆర్

టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి.. వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా సాగిన పెళ్లిలో.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది.ఏమాయ చేసావె సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రణయంగా మారింది. …

Read More »

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్.. తీర్పు పై స‌ర్వ‌త్రా ఆశ‌క్తి..!

వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తను చేపట్టదలిచిన పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు.నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat