ఏపీలో లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.2,539.08 కోట్ల వ్యయంతో 250.45 కి.మీ మేర నిర్మించనున్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించారు. వీటితోపాటు రూ.1.614.03 కోట్ల వ్యయంతో 381.9 కి.మీ మేర ఆధునికీకరణ, అభివృద్ధి పనులు పూర్తయిన ఏడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక …
Read More »