Classic Layout

దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పిన రాజా ది గ్రేట్‌..!

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ రవితేజ, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదేదో పొరపాటుగా జరిగింది కాదు, కావాలనే రవితేజ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే తాను ఎందుకు అలా చెప్పానో కూడా ఓ లాజిక్‌ను వివరించారు. తన సినిమా రాజా ది గ్రేట్ సినిమా విడుదలయ్యేది దీపావళి గనుక, తాను అలా చెప్పానని కాస్త వినూత్నంగా ప్రయత్నించారు. ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో… తన కొత్త …

Read More »

పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి ..

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐదు రాష్ర్టాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ల నియామకంలో భాగంగా తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ను ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పించి ఆ రాష్ట్ర గవర్నర్‌గా బనర్విలాల్ పురోహిత్, మేఘాలయ రాష్ట్ర గవర్నర్‌గా గంగాప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా బి.డి. …

Read More »

దసరా వేడుకల్లో మంత్రి హరీష్‌రావు..

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు దసరా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. దీనిలో భాగంగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధిపేటలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు.. కోటిలింగాల ఆలయంలో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలకు నిత్యావసర వస్తులను మంత్రి హరీష్ రావు పంపిణీ …

Read More »

క్రికెట్ పాలిటిక్స్‌.. త‌న‌ ల‌వ్ ఫెయిల్యూర్స్ పై మిథాలీ రాజ్ సంచలనం..!

ఇండియ‌న్ వుమెన్స్‌ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలిరాజ్‌.. క్రికెట్ వెనుక జ‌రిగే రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మిథాలీ రాజ్ మాట్లాడుతూ క్రికెట్ ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు వస్తాయని పలువురు చెబుతుంటాని.. అయితే అది వాస్తవం కాదని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ వచ్చిన తరువాత వర్థమాన క్రికెటర్లకు అవకాశాలు పెరిగాయని, ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని సీనియర్లు, …

Read More »

ఆ సీనియర్ కాంగ్రెస్ నేత టీడీపీలోకి వస్తాడో రాడో తేల్చేసిన టీటీడీ ఛైర్మన్…!

ఎవరూ ఊహించని విధంగా ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవికి మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. టీడీపీ ఛైర్మన్‌గా ఎంపికైన సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్ర మైదుకూరులో వివిధ  కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి  నేనే పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. కడప జిల్లాలో పూర్తిగా వెనుకబడిపోయిన మైదుకూరును  అద్భుతరీతిలో అభివృద్ధి చేస్తున్నాను..నేను పదవుల కోసం రాజకీయాల్లోని …

Read More »

టీడీపీ నుండి 63 మంది అవుట్.. బాబు ర‌హ‌స్య‌ స‌ర్వే పై ప్రముఖ ఆంగ్ల ప‌త్రిక సంచ‌ల‌న క‌థ‌నం..!

2019 సార్వ‌త్రిక ఎన్నికల కోసం ఏపీలో ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత తనకు అత్యంత నమ్మకమైన ఒక ఏజెన్సీ ద్వారా చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. అయితే ఈ సర్వే రిపోర్ట్‌ చంద్రబాబుకు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 106 మంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల్లో కేవలం 43 మంది మాత్రమే తిరిగి విజయం …

Read More »

దసరా నాడు రావణ దహనం చేయడానికి కారణం ఏమిటి..?

దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఊరూరా రావణ  దహన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను  తగులబెట్టడానికి కారణం ఏమిటంటే దాని వెనుకో కథ ఉంది. శ్రీరాముని కాలం నుంచే విజయదశమిని విజయ ప్రస్థానంగా పరిగణించారు. శ్రీరాముడు ఈ రోజే రావణుడిపై దండెత్తి వెళ్లాడట. అందుకే ఈ రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ  చంద్రుడు దుర్గాదేవిని ధ్యానించి …

Read More »

బీటెక్ నిరుద్యోగ యువతకు శుభవార్త ..

నాలుగు యేండ్ల పాటు కష్టపడి చదివి బీటెక్ పూర్తిచేసుకున్నవారికి శుభవార్త .చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక నానా యాతన పడుతున్నవారికి సర్కారు తీపీ కబురును అందిస్తుంది .ఈ క్రమంలో కేంద్ర పరిధిలోని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్‌ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర సర్కారు నోటిపికేషన్ సిద్ధం చేసింది .ఆ పోస్టుల వివరాలు .. మొత్తం ఖాళీలు: 588 భర్తీ చేసే పోస్టులు: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీర్‌ ఉద్యోగాలు. పరీక్ష …

Read More »

దసరా బాక్సాఫీస్‌ విన్న‌ర్ కాదు.. మీకు ఏ చిత్రం నచ్చింది..?

తెలుగు సినీ ప్రేక్ష‌కుల కోసం దసరా బరిలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ , మహేష్ బాబు స్పైడర్ , శర్వానంద్ మహానుభావుడు చిత్రాలు వచ్చాయి. సెప్టెంబర్ 21 న జై లవకుశ రాగా , సెప్టెంబర్ 27 న మహేష్ స్పైడర్ వచ్చింది. సెప్టెంబర్ 29న మహానుభావుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూడు చిత్రాల్లో మీకు ఏ చిత్రం నచ్చిందో మీరే తెలియజేయండి.

Read More »

దసరా రోజు తెలంగాణ ప్రజలు పాలపిట్టను ఎందుకు చూస్తారు…!

దసరా రోజు భక్తి  శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు దసరా రోజు భక్తి  శ్రద్ధలతో దుర్గమతల్లికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాము. అష్టైశ్వర్యాలు కలుగజేయాలని , సకల విజయాలు సిద్ధింపజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఆ తర్వాత సాయంత్రంచీకటి పడే వేళ..అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటాం.  గుడి దగ్గరకు వెళ్లి జమ్మి ఆకు బంగారం  తెచ్చుకుంటాం. దసరా పండుగ వచ్చిదంటే అమ్మవారికి పూజలు , పిండివంటలు, జమ్మి ఆకు ఎలాగుర్తుకు వస్తుందో పాలపిట్ట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat