Classic Layout

చంద్రబాబుకు ద‌స‌రా షాక్ ఇచ్చిన ఏపీ ఉన్న‌తాధికారులు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీ ఉన్న‌తాధికారులు షాక్ ఇచ్చారు. చంద్ర‌బాబు తాజాగా చేసిన ఆదేశాలు అమ‌లు కాలేదు. దసరా పండగకు ముందే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లనున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాని ఉన్నతాధికారులు దీనిని అమలుపర్చలేక పోయారు. సిబ్బంది జీతాలను, పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీనే చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

అనారోగ్య ఆంధ్రప్రదేశ్.. చంద్ర‌బాబు స‌ర్కార్ పై ఈనాడు సంచ‌ల‌న‌ కధనం..!

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో స‌హా టీడీపీ నేత‌లు డ‌ప్పు మీద డ‌ప్పు కొట్టారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. మీడియాలో దీనిపై వస్తున్న కదనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనాడు సైతం ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్యం, మరణాలు సంభవిస్తున్న తీరుపై ఒక కదనాన్ని ఇచ్చింది. విషజ్వరాలతో ప్రకాశం జిల్లాలో గడిచిన 40రోజుల వ్యవధిలో ఏకంగా 67మంది మృత్యువాత …

Read More »

చిత్తూరు జిల్లాలో దారుణం…ఎందుకు హత్య చేశారు

చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. మృతులు తంబళ్లపల్లె మండలం ఎ‍ర్రమద్దివారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల జగదీశ్వర్‌ రెడ్డి(29), మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన ప్రదీప్‌(28) గా గుర్తించారు. వీరు సుమారు 8 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. మదనపల్లికి చెందిన పూల చలపతి, …

Read More »

బిగ్‌బితో…పీవీ సింధు

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోలను పీవీ సింధు తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా కేబీసీ నిర్వాహకులు బిగ్‌బి-పీవీ సింధుపై ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. అయితే ఇది టీవీలో ఎప్పుడు ప్రసారంకానుందో తెలియాల్సి ఉంది. ‘ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధును కలవడం ఎంతో గర్వంగా ఉందని’ …

Read More »

బతుకమ్మ సంబరాల్లో టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు గందె మోహన్

కొడంగల్ లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అనంతరం ప్రసంగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు గందె మోహన్

Read More »

రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట…22 మంది అక్కడికక్కడే మృతి..వందలమందికి

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పండగవేళ జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. అంతేగాక.. ఈ ప్రాంతంలో ఆఫీసులు కూడా ఎక్కువే. దీంతో సాధారణంగానే ఈ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. …

Read More »

టాలీవుడ్‌లో ముదురుతున్న‌ రివ్యూల‌ రచ్చ..!

తెలుగు సినీ ప్ర‌రిశ్ర‌మ‌ను కొద్ది రోజుల క్రితం డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం కుదిపేసింది. డ్ర‌గ్స్ రాకెట్ దెబ్బ‌కి టాలీవుడ్ మొత్రం రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడిప్పుడే డ్ర‌గ్స్ విష‌యాన్ని మ‌ర్చిపోతున్న టాలీవుడ్ పై మ‌రో బాంబ్ పేలింది. మొన్న‌టి వ‌ర‌కు సినీ వ‌ర్గాల్ని నిద్ర లేకుండా చేస్తున్న పైర‌సీని బీట్ చేస్తూ ఇప్పుడు రివ్యూల ర‌చ్చ మొద‌లైంది. సినిమా సమీక్షల మీద ఒక్కో హీరో ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తూ గత నాలుగు …

Read More »

టీడీపీ గుడ్‌బై చెప్ప‌నున్న కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి అవ‌స‌రాకి వాడుకోవ‌డం.. అవ‌స‌రం తీరాక వ‌దిలేయ‌డం వెన్న‌తో పెట్టిన విధ్య‌. ఇప్ప‌టికే త‌న వాడ‌కానికి బ‌లి అయ్యి.. అసంతృప్తికి గురైన నేత‌లు పార్టీని వీడ‌గా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు టీడీపీకి గుడ్ బై చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. టీడీపీ ఆవిర్భావం …

Read More »

ఎంపీ పదవికి మరో టీడీపీ సీనియర్ ఎంపీ రాజీనామా ..!

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు …

Read More »

విద్యా బాలన్‌ ప్రయాణిస్తున్న కారు… మరో కారు ఢీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్‌ పెను ప్రమాదం నుండి బయటపడింది.. బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం ముంబయిలోని బాంద్రాకు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యకు కానీ ఆమె డ్రైవర్‌కు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ , కేవలం ఈ ఘటన జరిగినట్లు అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat