Classic Layout

మెగాస్టార్‌ కొత్త సినిమా వచ్చేస్తుందోచ్..

మెగాస్టార్‌ అభిమానులకు గుడ్‌న్యూస్. త్వరలో చిరు, బాబీ కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌. బ్యానర్‌పై మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో చిరంజీవి చేతిలో లంగరు ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో అలరించనుంది. ఇందులో చిరు సరసన శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా …

Read More »

రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ముర్మూ

ప్రెసిడెంట్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ ఈ రోజు నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ, కేబినేట్‌ మినిస్టర్స్‌తో పాటు మద్ధతు పార్టీల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముర్మూ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చారు. ముర్మూను రాష్ర్టపతి అభ్యర్థిగా మొదట ప్రధాని ప్రతిపాదించారు. దీనికి ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులు, ఎన్డీఏ ఎంపీలు, రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు, ఎంపీలు బలపరిచారు. వచ్చే నెల 18న ఈ ఎన్నిక …

Read More »

BJP పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారు

డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన …

Read More »

అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

దేశంలో  సాయుధ బ‌ల‌గాల్లో కాంట్రాక్టు ప‌ద్ధ‌తిన నియామ‌కాలు చేప‌ట్టే అగ్నిప‌థ్ స్కీంపై బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా విమ‌ర్శలు గుప్పించారు. అగ్నివీరుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల మోదీ స‌ర్కార్‌ను ఆయ‌న నిల‌దీశారు. స్వల్ప‌కాలిక స‌ర్వీసులో ప‌నిచేసే అగ్నివీరుల‌కు పెన్ష‌న్ పొందే హ‌క్కు లేన‌ప్పుడు ఈ ప్ర‌యోజ‌నాలు ప్రజా ప్ర‌తినిధుల‌కు ఎందుకని ప్ర‌శ్నించారు.దేశాన్ని కాపాడే సైనికుల‌కు పెన్ష‌న్ లేన‌ప్పుడు తానూ పెన్ష‌న్ వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌ని వ‌రుణ్ గాంధీ …

Read More »

రాష్ట్రపతి ఎన్నికలు -YSRCP సంచలన నిర్ణయం

త్వరలో జరగనున్న  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూకు ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ శుక్రవారం వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు.

Read More »

యశ్వంత్‌ సిన్హాకు జడ్‌ కేటగిరి భద్రత

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్‌ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్‌పీఎఫ్‌ సాయుధ కమాండోల రక్షణ కల్పించింది. యశ్వంత్‌ సిన్హా ఈ నెల 27న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తన నామపత్రాలను సర్పించనున్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్‌వాదీ …

Read More »

దేశంలో కరోనా కలవరం

దేశంలో గత రెండు వారాలుగా  కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో యాక్టివ్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 13 వేల మంది కరోనా బారినపడ్డారు. తాజాగా నేడు శుక్రవారం  కొత్తగా 17,336 కరోనా  పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది కరోనా వైరస్  బాధితులు …

Read More »

ఏపీలో కరోనా కలవరం

ఏపీలోని  తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి చెందిన ఎస్‌కేఆర్‌ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థులను ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంపు నిర్వహిస్తున్నారు.వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat