Classic Layout

పొత్తులపై పవన్‌ క్లారిటీ.. 2014 సీన్‌ రిపీట్‌ అవుద్దా?

మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనదే అధికారమని.. సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీలు వ్యక్తిగత లాభాలను వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చినపుడు ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు రోడ్‌మ్యాప్‌ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి …

Read More »

నేచురల్‌ డెత్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం: సీఎం జగన్‌

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన నేచురల్‌ డెత్స్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. కల్తీమద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్‌షాపులను పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేకసార్లు జరిగాయని చెప్పారు. గతంలో లాభాల కోసం బడి, …

Read More »

60 ఏళ్లలో 3.. ఈ ఆరున్నరేళ్లలో 33 మెడికల్‌ కాలేజీలు: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌: ఇతర దేశాలకు వెళ్లి మెడిసిన్‌ చదివే అవసరం లేకుండా రాష్ట్రంలోనే మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచామని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శాసనసభ క్వశ్చన్‌ అవర్‌లో హరీష్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించపోయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఏపీలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ అవకాశమే ఉండేది కాదని చెప్పారు. ఇదే సభలో అనేక …

Read More »

గౌతమ్‌రెడ్డి శాఖలు బుగ్గనకు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ

విజయవాడ: గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శాఖలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి గౌతమ్‌రెడ్డి శాఖలు అప్పగించారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, పెట్టుబడులు-మౌలిక వసతులు, టెక్స్‌టైల్స్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలను బుగ్గనకు కేటాయిస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం ఏడు శాఖలు బుగ్గన పరిధిలోకి వచ్చినట్లయింది. ఇప్పటికే బుగ్గన …

Read More »

రేవంత్‌కు మళ్లీ మల్కాజ్‌గిరిలో గెలిచే సత్తా ఉందా?: గువ్వల బాలరాజు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్‌ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు.  టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్‌ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …

Read More »

అత్యున్నత పదవుల్లో రైతుబిడ్డలు ఉండటం ప్రజల అదృష్టం: కేటీఆర్‌

హైదరాబాద్‌: శాసన మండలి ఛైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  మండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్‌ హసన్‌ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు ఛైర్మన్‌ స్థానం వద్దకు తీసుకెళ్లారు. …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌ తమ్మినేని

విజయవాడ: బడ్జెట్పై చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారనే కారణంతో ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు.  ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాల వీరాంజనేయ స్వామిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ సభ్యుల సస్పెన్షన్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ను కోరారు. …

Read More »

RRR రిలీజ్‌.. జగన్‌తో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.  ఈ మీటింగ్‌లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. త్వరలో RRR సినిమా రిలీజ్‌ కానుంది. మార్చిన 25 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో RRR బెనిఫిట్‌షోలకు పర్మిషన్‌, సినిమా టికెట్‌ ధరలపై సీఎంతో …

Read More »

తెలంగాణలో ‘కారు’స్పీడ్‌లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్‌

హైదరాబాద్: బీజేపీ హైకమాండ్‌ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్‌ప్రైజ్‌ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో అసద్‌ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్‌లో ఉందని …

Read More »

RCB కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు

ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగిన Unbox eventలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ ప్రకటన చేసింది. డుప్లెసిస్  సౌతాఫ్రికాకు 115 మ్యాచ్ కెప్టెన్సీ వహించాడు. ఇందులో మొత్తం  81 మ్యాచ్ లు గెలిచింది. ఇది వరకు సారథిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat