Classic Layout

Caron Caller Tune పోవాలంటే..?

గతేడాది నుంచి ఎవరికి కాల్ చేసినా కరోనా కాలర్ట్యూన్ విసుగు తెప్పిస్తోంది. అయితే కాల్ చేసినప్పుడు మీకు ఆ ట్యూన్ వినిపించిన వెంటనే 1 నొక్కండి. అప్పుడు మీకు రింగ్ వినిపిస్తుంది. ఇక దాన్ని డీయాక్టివేట్ చేయాలంటే.. BSNL: UNSUB అని టైప్ చేసి 56700 లేదా 56799కి మెసేజ్ చేయాలి. AIRTEL: CANCT అని టైప్ చేసి 144కి మెసేజ్ చేయాలి. JIO: STOP అని టైప్ చేసి …

Read More »

బద్ధకం వదలాలంటే ఈ Food తీసుకోవాలి..?

శీతాకాలంలో ఎక్కువ ప్రోటీన్లు ఉండే బలవర్ధక ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. శరీరానికి ప్రోటీన్ గుడ్లు, నాన్-వెజ్ నుండి మాత్రమే సమృద్ధిగా లభిస్తుందని నమ్ముతారు. కానీ, శాఖాహారంలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వేరుశెనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అనేక ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు వేరుశెనగలో ఉంటాయి. అంతేకాదు.. చలికాలంలో కూరగాయలు, చేపలు, నట్స్ తదితర ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.

Read More »

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?

Tollywood చందమామ కాజల్ అగర్వాల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన ఆమె, ఇటీవల కమిటయిన సినిమాలను వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కాజల్ ప్రెగ్నెంట్ అట. ఇదిలా ఉంటే ఇంతలోనే కాజల్.. తన భర్తను …

Read More »

Suriya ను తంతే రూ.లక్ష

కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య‌ని త‌న్నిన వారికి ల‌క్ష రూపాయ‌ల …

Read More »

నిర్మాతలకు షాకిస్తున్న సమంత

అక్కినేని వారసుడు..యువహీరో నాగ చైత‌న్య నుండి విడిపోయాక స‌మంత రూట్ మార్చింది. గ్లామర్‌ పరంగానూ తాను తగ్గేదెలే అనే సంకేతాలను ఇస్తూనే వ‌రుస ప్రాజెక్టుల‌కు ఓకే చెబుతుంది. ఇప్పటికే రెండు బైలింగ్వల్‌ చిత్రాలను ఓకే చెప్పిన స‌మంత బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్‌ ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది అనే విషయాన్ని …

Read More »

దేశంలో కొత్తగా 8865 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 8865 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 287 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. ఇక వైర‌స్ బారిన ప‌డి మృతిచెందిన వారి సంఖ్య 197గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో సుమారు 11971 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులోడ్ 1,30,793గా ఉంది. 525 రోజుల్లో ఇదే అత్య‌ల్పం. రోజువారీ …

Read More »

ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి-బీవీ రాఘవులు

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.ఎక్కువ ధాన్యం పండించే రాష్ర్టాలకు కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తున్నదని, దీనివల్ల తెలంగాణ ఇబ్బందుల పాలవుతున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు …

Read More »

T20 WorldCup-ఆస్ట్రేలియాకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

ఆస్ట్రేలియా జ‌ట్టు తొలి సారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచి చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. దుబాయ్‌లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్ట‌రీ న‌మోదు చేసింది. అయిదు సార్లు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మొద‌టిసారి టీ20ని కైవ‌సం చేసుకున్న‌న‌ది. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియాకు 13.1 కోట్ల ప్రైజ్‌మ‌నీ వ‌శ‌మైంది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మొత్తం ప్రైజ్‌మ‌నీ 42 కోట్లు కాగా, 16 జ‌ట్లకు ఆ …

Read More »

కత్రినా కైఫ్ పారితోషకం ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 2003లో ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ హోదాని అందుకుంది. ఈ రోజుకి పెద్ద స్టార్స్ కూడా ఈ తారతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇప్పటికే 40కి పైగా చిత్రాల్లో నటించిన కత్రినా బాగా వెనకేసుకుందట. ఒక్కో సినిమాకి దాదాపు 11 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ …

Read More »

తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్‌ పాలకులు కుట్రలు

తెలంగాణను దోచుకునేందుకు గుజరాత్‌ పాలకులు కుట్రలు పన్నుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేసి వ్యవసాయ చట్టాలకు మెలికపెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని విమర్శించారు. నల్లగొండ టౌన్‌ ఆర్జాల బావి ఐకేపీ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రైతుల కోసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat