కన్నడ పవర్స్టార్ పునీత్రాజ్కుమార్ మరణానంతరం నేత్రదానం చేసిన నేపథ్యంలో.. దేశంలో తొలిసారిగా పదిమందికి చూపునిచ్చేలా నారాయణ నేత్రాలయ ఆస్పత్రి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శనివారం బెంగళూరులో నారాయణ నేత్రాలయ చీఫ్ డాక్టర్ భుజంగశెట్టి మాట్లాడుతూ.. పునీత్ కార్నియా ద్వారా ఇప్పటికే నలుగురికి చూపు లభించిందన్నారు. ఆయన స్టెమ్ సెల్స్ ద్వారా 5 నుంచి 10 మందికి చూపునిచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. వీటిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని నేత్రాలయ డాక్టర్ …
Read More »