Classic Layout

తాను చనిపోయిన మరో 10మందికి చూపునిచ్చిన పవర్ స్టార్

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ మరణానంతరం నేత్రదానం చేసిన నేపథ్యంలో.. దేశంలో తొలిసారిగా పదిమందికి చూపునిచ్చేలా నారాయణ నేత్రాలయ ఆస్పత్రి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శనివారం బెంగళూరులో నారాయణ నేత్రాలయ చీఫ్‌ డాక్టర్‌ భుజంగశెట్టి మాట్లాడుతూ.. పునీత్‌ కార్నియా ద్వారా ఇప్పటికే నలుగురికి చూపు లభించిందన్నారు. ఆయన స్టెమ్‌ సెల్స్‌ ద్వారా 5 నుంచి 10 మందికి చూపునిచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. వీటిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని నేత్రాలయ డాక్టర్‌ …

Read More »

OTTలో అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ నే ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా …

Read More »

డిసెంబరులోగా కొత్త మెడికల్‌ కాలేజీల భవనాలను పూర్తి చేయాలి

 ఆరోగ్యశ్రీకి అదనంగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద 646 వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ అదనంగా చేర్చిన వైద్యసేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా 946 రకాల వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. శనివారం బీఆర్కే భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. …

Read More »

Power Star అభిమానులకు Bad News

‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరినుంచి తప్పుకోనట్టే అని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకుడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే.. రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ …

Read More »

అందాలను ఆరబోస్తున్న దిశా పఠాని

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దిశా పఠాని తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన లేటేస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూరి జగనాధ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది దిశా పఠాని. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటకపోవడంతో మళ్ళీ ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం మంచి కమర్షియల్ చిత్రాలలో గ్రామర్ రోల్స్ …

Read More »

ఐశ్వర్య రాయ్‌ మళ్లీ తల్లి కాబోతుందా..?

అందాల తార ఐశ్వర్య రాయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఆమె గురించి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గర్భవతైందనే రూమర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యరాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడింది. టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. …

Read More »

దేశంలో కొత్తగా 11,271 కరోనా కేసులు

దేశంలో కరోనా వైర‌స్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,271 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 285 మంది మ‌ర‌ణించారు. మ‌రో 11,376 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,44,37,307కు చేరుకోగా, ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918గా ఉంది. మ‌ర‌ణాల సంఖ్య 4,63,530కి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,38,37,859 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కేర‌ళ‌లో గ‌డిచిన 24 …

Read More »

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో తెలంగాణకు 12 అవార్డులు

స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ కృషి ఫలితమని మంత్రి అన్నారు. దేశంలోనే వినూత్నంగా కెసిఆర్ …

Read More »

గోవా మాజీ సీఎంను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసిన‌ తృణ‌మూల్ కాంగ్రెస్‌

గోవా మాజీ సీఎం లుయిజినో ఫ‌లేయిరోను తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసింది. మాజీ సీఎం లుయిజినో సేవ‌లు దేశానికి అవ‌స‌ర‌మ‌ని, త‌మ ప్ర‌జ‌లు ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు ఆ పార్టీ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపింది. న‌వంబ‌ర్ 29వ తేదీన ప‌శ్చిమ బెంగాల్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. టీఎంసీ ఎంపీ అర్పిత్ ఘోష్ ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు రాజీనామా చేశారు. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఫ‌లేయిరో వ‌చ్చే …

Read More »

November 30న భార‌త్‌లో రెడ్‌మి నోట్ 11టీ లాంఛ్‌

భారత్‌లో న‌వంబ‌ర్ 30న రెడ్‌మి నోట్ 11టీని షియోమి లాంఛ్ చేయ‌నుంది. చైనాలో రెడ్‌మి నోట్ 11 సిరీస్‌ను కంపెనీ అక్టోబ‌ర్ చివ‌రిలో ప్ర‌వేశ‌పెట్టింది. రెడ్‌మి నోట్ 11 రీబ్రాండెడ్ వేరియంట్‌గా రెడ్‌మి నోట్ 11టీని భార‌త్‌లో షియోమి ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇక రెడ్‌మి నోట్ 11 ప్రొ, రెడ్‌మినోట్ 11 ప్రొ+లు వ‌చ్చే ఏడాది ఆరంభంలో భార‌త్‌లో లాంఛ్ కానున్నాయి. ఇక రెడ్‌మి నోట్ 11 6.6 ఇంచ్ ఐపీఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat