శానసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ర్టంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్థాపనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలోని 445 మండలాల్లో విద్యాశాఖతో పాటు వివిధ సంక్షేమ శాఖలతో కలుపుకొని 1201 జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 38 ఎయిడెడ్ కాలేజీలు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కేజీబీవీ, మోడల్ స్కూళ్లతో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మరో …
Read More »