TimeLine Layout

February, 2021

  • 26 February

    సయ్యద్ అఫ్రీన్‌ను సన్మానించిన ఎమ్మెల్సీ కవిత

    తెలంగాణ యూనివర్సిటీ ద్వారా అతిచిన్న వయస్సులో తెలుగులో డాక్టరేట్ అందుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన సయ్యద్ అఫ్రీన్ బేగంను ఎమ్మెల్సీ కవిత సత్కరించారు. జ్ఞాపికను అందజేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను అఫ్రీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలుగు భాషా సాహిత్యం, రచనలపై పరిశోధనకుగాను ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ ఆమెకు డాక్టరేట్ ప్రధానం చేసింది. ఒక ముస్లిం యువతి తెలుగు మీడియం చదవడమే కాకుండా కేవలం మూడేండ్లలోనే పీహెచ్‌డీ …

    Read More »
  • 26 February

    హాట్ హాట్‌గా ఫొటోలతో రెచ్చిపోయిన యాంకర్ మంజూష

    ఒక‌ప్పుడు చాలా ప‌ద్ద‌తిగా కనిపించిన యాంక‌ర్ మంజూష ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా న‌డుచుకుంటుంది అనుకుంట. శ్రీముఖి, అన‌సూయ‌, ర‌ష్మీ వంటి  స్టార్ యాంక‌ర్స్ తాకిడి త‌ట్టుకోవాలంటే కాస్త గ్లామ‌ర్ షో చేయ‌క త‌ప్ప‌ద‌ని భావించిందో ఏమో హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తుంది. పొట్టి దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మంజూష స్టైలిష్‌గా ఫొటోలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ …

    Read More »
  • 26 February

    4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన సీఈసీ

     నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 …

    Read More »
  • 26 February

    చెర్రీ మూవీకి ఇద్దరు సంగీత దర్శకులు

    మెగాపవర్ స్టార్,మెగా వారసుడు ,యువ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై రోజుకో ముచ్చట బయటకొస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి అనిరుధ్ ట్యూన్స్ అందిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు రాక్ స్టార్ DSP కూడా కొన్ని పాటలు కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ భారీ బడ్జెట్ …

    Read More »
  • 26 February

    దేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు

    దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కు చేరింది. ఇక నిన్న 120 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,56,825కు పెరిగింది. గురువారం రోజు 12,179 మంది కోలుకోగా దేశంలో ప్రస్తుతం 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.

    Read More »
  • 26 February

    త్వరలోనే తెలుగులో ‘దృశ్యం’కు సీక్వెల్ షూటింగ్

    సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2014లో తెలుగులో వచ్చిన ‘దృశ్యం’కు సీక్వెల్ ‘దృశ్యం2’ సిద్ధమవనుంది. మార్చి 8 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మలయాళ వర్షన్ తెరకెక్కించిన జీతు జోసెఫ్ తెలుగులోనూ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘దృశ్యం2’ మలయాళ వర్షన్ హిట్ గా నిలవడం తెలిసిందే.

    Read More »
  • 26 February

    ఉత్తమ్ కుమార్ డిమాండ్

    తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన జంట లాయర్ల హత్య కేసులో సీబీఐ  విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీకి చెందిన  నేతలు డిమాండ్ చేస్తున్నారు గురువారం గవర్నర్ తమిళ సైతో భేటీ అయిన పార్టీ కార్యవర్గం… తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పీసీసీ  అధ్యక్షుడు ఉత్తమ్ ప్రభుత్వ, పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి …

    Read More »
  • 26 February

    సీనియర్ హీరోయిన్ తో విజయ్ సేతుపతి రోమాన్స్

    అటు తమిళ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విలక్షణ నటుడు .. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా తర్వాత విడుదలైన చిత్రాలు మాస్టర్,ఉప్పెన మూవీల్లో తనదైన అద్భుత నటనను కనబరిచి అందరిచేత శభాష్ అన్పించుకున్నాడు విజయ్ . తాజాగా నటి కత్రినా కైఫ్ తో కలిసి నటించేందుకు విజయ్ సేతుపతి సిద్ధం అవుతున్నాడు. ‘అందాదున్’ దర్శకుడు శ్రీరాం రాఘవన్ దర్శకత్వం …

    Read More »
  • 26 February

    అక్కినేని వారసుడుతో ఉప్పెన దర్శకుడు

    తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధం అవుతున్నాడు. ఇది కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జరగనున్నది.. ఇందులో హీరోగా నాగ చైతన్య నటించనున్నాడట. ఇప్పటికే చైతూకు బుచ్చిబాబు కథను వివరించాడని, హీరో ఓకే చెప్పాడని టాక్ విన్పిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందట

    Read More »
  • 26 February

    ఇంగ్లాండ్ చెత్త రికార్డులు

    పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చెత్త రికార్డులు నమోదు చేసింది. 1983 తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ టీంకు ఇదే తక్కువ స్కోరు. 1983లో న్యూ జిలాండ్ తో 175 పరుగులు చేయగా ఇప్పుడు 193 పరుగులకు కుప్పకూలింది. ఇండియాతో జరిగిన మ్యాచుల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇండియాతో గత 5 ఇన్నింగ్స్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా 200కు పైగా రన్స్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat