TimeLine Layout

February, 2021

  • 5 February

    స్వ‌యంగా రెడ్‌లైట్ ఏరియాకు వెళ్ళిన శ్వేతా బ‌సు ..ఎందుకంటే..?

    `కొత్త బంగారు లోకం`తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన బెంగాళీ భామ శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. ఈ అమ్మ‌డు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుని వార్త‌ల్లో నిలిచింది. త‌ర్వాత నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ మిట్ట‌ల్‌ను పెళ్లి చేసుకుంది శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం స‌జావుగా సాగ‌లేదు. ఇద్ద‌రూ విడిపోయారు. ఇప్పుడు శ్వేతా బ‌సు ప్ర‌సాద్ మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం …

    Read More »
  • 5 February

    గోవాలో శ్రీముఖి ర‌చ్చ

    బుల్లితెర యాంక‌ర్ శ్రీముఖి ప్ర‌స్తుతం గోవాలో ర‌చ్చ చేస్తుంది. త‌న ఫ్రెండ్స్ యాంక‌ర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు ప‌లువురు స్నేహితుల‌తో క‌లిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్క‌డ వీడియో‌లు, ఫొటోలు త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి . యాంక‌ర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో …

    Read More »
  • 5 February

    అబ్బో ర‌కుల్ యోగాస‌నాలు.. మతిపోతున్నాయి..?

    టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను స‌త్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ ఉంటుంది. నిత్యం జిమ్‌లో వ్యాయామాలు చేయ‌డం లేదంటే యోగ‌స‌నాలు చేస్తూ శ‌రీరాకృతిని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే వ‌ర్కువ‌ట్స్ చేసే స‌మ‌యంలో ప్ర‌త్యేక దుస్తులు ధరించి ఫొటోల‌కు ఫోజులిచ్చే ఈ అమ్మ‌డు ఆ ఫొటోల‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. తాజాగా అనుష్క యోగా …

    Read More »
  • 5 February

    డ్యాన్స్‌ ఇరగదీసిన అన‌సూయ

    బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన కూడా ఇప్ప‌టికీ  గ్లామ‌ర్ షోతో యూత్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఓ వైపు బుల్లితెర షోస్ మ‌రోవైపు సినిమాలు మ‌ధ్య‌మ‌ధ్య‌లో సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ల‌తో త‌న అభిమానుల‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియో షేర్ చేయగా, …

    Read More »
  • 5 February

    బుమ్రా రెండు అరుదైన రికార్డులు

    ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేస్‌బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా రెండు అరుదైన రికార్డులు సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో బౌలింగ్ మొద‌లుపెట్ట‌క ముందే ఈ రికార్డుల‌ను అత‌డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాలో బుమ్రా ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే అన్న సంగ‌తి తెలుసు క‌దా. ఇలా సొంత‌గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్‌గా బుమ్రా నిలిచాడు. 2018లో సౌతాఫ్రికాలో టెస్ట్ …

    Read More »
  • 5 February

    సినీ న‌టుడు కాంతారావు స‌తీమ‌ణి క‌న్నుమూత

    అనాటి హీరోల‌లో కాంతారావుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 2009 మార్చి 22న ఆయ‌న మ‌ర‌ణించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల స‌మ‌యంలో కాంతారావు స‌తీమ‌ణి హైమావ‌తి(87) గుండెపోటుతో మ‌ర‌ణించారు. మ‌ల్లాపూర్‌లో ఉన్న వారి నివాసంలోనే ఆమె స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. హైమావతి మృతికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కాగా,  …

    Read More »
  • 5 February

    తెలంగాణలో ఈ నెల 13 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సిన్

    తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు …

    Read More »
  • 5 February

    భారత జట్టుకు ఎదురుదెబ్బ

    భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికాసేపట్లో చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగుతున్న సంగతి విదితమే..అయితే ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ జట్టు నుంచి తప్పుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయమైన నేపథ్యంలో అతడ్ని తొలి టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అక్షర్ ఉన్నాడు. దీంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారో చూడాలి మరి

    Read More »
  • 5 February

    ఈ నెల 7న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

    ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను …

    Read More »
  • 4 February

    రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి

    తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికే ఆదర్శవంతమని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు అన్నారు. వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల, నల్లబెల్లి, దమ్మన్నపేట, ల్యాబర్తి, వర్ధన్నపేట గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందని, రైతును రాజును చేయడమే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat