TimeLine Layout

January, 2021

  • 29 January

    మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన అంశాల స్వామి.. నెర‌వేర‌నున్న సొంతింటి క‌ల

    నల్ల‌గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్ర‌వారం మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం త‌ర‌పున‌ అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా …

    Read More »
  • 29 January

    మద్యం మత్తులో నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం

    మద్యం మత్తులో బుల్లితెర నటుడు సమీర్ అలియాస్ అమర్ వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో ఇద్దరు మహిళలపై దౌర్జన్యానికి దిగాడు. రాత్రి 9 గంటలకు మహిళల ఇంటికెళ్లి మరీ వేధించాడు. అసభ్య పదజాలంతో మహిళలను సమీర్ దూషించాడు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలన్నందుకు ఇలా రెచ్చిపోయాడని బాధితులు చెబుతున్నారు. సమీర్‌తో పాటు మరో నలుగురు దాడికి పాల్పడ్డారు. మణికొండలో జరిగిన ఈ ఘటనపై ఆ మహిళలిద్దరూ రాయదుర్గం పోలీసులకు …

    Read More »
  • 29 January

    ప్రగతి ఫలాల తెలంగాణ

    వలసపాలన నుంచి విముక్తి చెంది తెలంగాణ ఆత్మనెరిగిన కేసీఆర్‌ నాయకత్వంలో 2014 జూన్‌ 2 నుంచి స్వయంపాలన మొదలైంది. తెలంగాణ అవసరాలు, కష్టాలు, సుఖాలు, నైసర్గిక స్వరూపం, వనరులు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఎరిగిన ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఓ పథకం ప్రకారం పనులు చేస్తున్నారు. తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్‌ ఏ ఎజెండాతో పదమూడేండ్లు నిర్విరామ పోరాటం చేసిందో ఆ ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం …

    Read More »
  • 29 January

    నక్క తోక తొక్కిన హాట్ యాంకర్

    బుల్లితెరపై ఒకపక్క యాంకరింగ్ తో మరో పక్క తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తున్న హాట్ బ్యూటీ అనసూయ మరో స్పేషల్ ఐటెం సాంగ్ లో నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ప్రత్యేక గీతంలో నర్తించేందుకు ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిందట. ప్రముఖ నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న `చావు కబురు చల్లగా` సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోందట.కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ కౌశిక్ రూపొందిస్తున్న `చావు కబురు …

    Read More »
  • 29 January

    సీపీని కలిసిన ప్రభాస్ .. ఎందుకంటే..?

    టాలీవుడ్ స్టార్ హీరో… బాహుబలితో విశ్వఖ్యాతి చెందిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సలార్‌ చిత్రం రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామగుండంకు వచ్చిన ఆయన సీపీని కలిశారు. ప్రభాస్‌ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సలార్‌ చిత్రంలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో …

    Read More »
  • 29 January

    లంగావోణిలో ఇరగదీసిన సాయిపల్లవి

    ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది కోలీవుడ్ భామ సాయిప‌ల్ల‌వి. అందం, అభిన‌యం, డ్యాన్స్..ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ అద్భుత‌మైన టాలెంట్ ఈ బ్యూటీ సొంతం. ప్ర‌స్తుతం వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న విరాట‌ప‌ర్వం చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలాఉంటే వేణు అండ్ టీం సాయిప‌ల్ల‌వి లుక్ ఒక‌టి విడుద‌ల చేయ‌గా అది నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. రెండు జ‌డ‌లు వేసుకుని లంగావోణీలో ఉన్న సాయిప‌ల్ల‌వి సైకిల్ తొక్కుతున్న స్టిల్ అంద‌రి …

    Read More »
  • 29 January

    ఒలెక్ట్రా నుంచి పుణె నగరానికి మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు

    ఎలక్ట్రకి బస్సులు (ఈవి) వాహనాల తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలెక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం (28.01.2021) ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే …

    Read More »
  • 29 January

    ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ కు షాక్

    ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ …

    Read More »
  • 28 January

    తెలంగాణలో లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు

    తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగ ఖాళీలున్నాయని PRC నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,91,304 పోస్టులకుగానూ ప్రస్తుతం 3,00,178 మంది(61%) పనిచేస్తున్నారు. మొత్తంలో ఖాళీలు 39%. 2011 జనాభా లెక్కల ప్రకారం TS జనాభా 3.5కోట్లు. ప్రతీ వెయ్యి మందికీ 14మంది ఉద్యోగులుండాలి. కానీ మంది మాత్రమే ఉన్నారు. TSలో 32 ప్రభుత్వ శాఖలుండగా వాటిలో విద్యాశాఖ, హోంశాఖ, వైద్య, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల్లోనే అత్యధికంగా ఉద్యోగులున్నారు

    Read More »
  • 28 January

    తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త

    ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పారు అవసరమైతే రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. నిన్న సిద్దిపేట జిల్లాలోని ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్య మంత్రి.. రైతుల నుంచి 4% మాత్రమే కమీషన్ తీసుకోవాలని ఏజెంట్లను ఆదేశించారు దేశవ్యాప్తంగా మద్దతు ధరపై ఆందోళనల నేపథ్యంలో సీఎం ప్రకటన రైతులకు భరోసా కల్పించనుంది

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat