TimeLine Layout

March, 2023

  • 27 March

    దక్షిణాఫ్రికాలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

    దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ప్రతీ ఏటా ఘనంగా జరుపుకొనే ఉగాది ఉత్సవాలు ఈసారి కూడా పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగాయి. ఆశ(ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు అక్కడి తెలుగువారు భారీగా హాజరయ్యారు.శోభకృత్ ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుదనం వెల్లివిరిసింది. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో వసంతం విరబూసినట్లయ్యింది. మరీముఖ్యంగా యువతీయువకులు ప్రదర్శించిన …

    Read More »
  • 27 March

    దేశంలో కొవిడ్ ఉద్ధృతి

    దేశంలో తాజాగా కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,805 మంది కరోనా బారిన పడగా.. మరో ఆరుగురు వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మరోవైపు కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా యాక్టివ్ కేసులు 10వేలు   దాటాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నేడు కేంద్రం రాష్ట్రాల …

    Read More »
  • 27 March

    క్రికెట్ లో ప్రపంచ రికార్డు

    సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పరుగుల పరంగానే కాకుండా సిక్సర్లలోనూ ప్రపంచ రికార్డు నమోదైంది. రెండు జట్ల ఆటగాళ్లు ఏకంగా 35 సిక్సర్లు బాదారు. గతంలో బల్గేరియా-సెర్బియా మ్యాచ్లో 33, ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్లో 32 సిక్సర్లు నమోదయ్యాయి. నిన్నటి మ్యాచ్ లో తొలుత విండీస్ 258/5 రన్స్ చేయగా, సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 259/4 రన్స్ చేసి సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.

    Read More »
  • 27 March

    అంజనా పాండేకు భారీ షాక్ ఇచ్చిన నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ

    బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన మాజీ భార్య అంజనా పాండేకు భారీ షాక్ ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారు.. అంజనా పాండే, తన సోదరుడు షంసుద్దీన్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అంజనా, షంసుద్దీన్ ఇద్దరూ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయకూడదని, ఇప్పుడు పెట్టిన పోస్టులు తొలగించాలని బాంబే …

    Read More »
  • 27 March

    ఎమ్మెల్సీ కవిత ట్వీట్ వైరల్

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో  బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకడైన శైలేష్ చిమన్ లాల్ భట్ నిన్న ఆదివారం   ఓ కార్యక్రమంలో బహిరంగంగా బీజేపీ ఎంపీ .. ఎమ్మెల్యే లతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  …

    Read More »
  • 27 March

    CPR శిక్షణ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి తన్నీరు హారీష్ రావు

    దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సడన్ కార్డియాక్ అరెస్టుకు, హార్ట్ ఎటాక్‌కు మధ్య తేడా ఉందని చెప్పారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్‌ అరెస్ట్‌ అని, అప్పుడు చేసేదే …

    Read More »
  • 27 March

    బోథ్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు

    బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా ఈరోజు తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి గౌరవ బోథ్ శాసన సబ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయిన సందర్భంగా గ్రామస్తులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని డప్పులతో భారీ స్వాగతం పలికారు. పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్న భారీ ఎత్తున హాజరయి విజయవంతం చేస్తామని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. సభలో పాల్గొని …

    Read More »
  • 27 March

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్

    కేంద్ర ప్రభుత్వ పరిధిలో సర్కారు కొలువులు చేస్తోన్న ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా   కాలపరిమితికి మించి డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని బీజేపీ ప్రభుత్వం హెచ్చరించింది. డిప్యుటేషన్లపై సమీక్ష చేయాలని, కాలపరిమితి మించిన తర్వాత డిప్యుటేషన్పై ఉద్యోగులు కొనసాగకుండా చూడాలని అన్ని శాఖలను ఆదేశించింది. రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప …

    Read More »
  • 27 March

    అందత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు

    బెజ్జంకి మండలంలోని తోట పల్లి గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ గారు, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వెలేటి రోజా రాధక్రిష్ణ శర్మ గారితో కలిసి ప్రారంభించారు.అనంతరం డా రసమయి బాలకిషన్ గారు మాట్లాడుతూ “అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని,పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat