AYYANNAPATRUDU: తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెదేపా చిరునామా గల్లంతు కావడం ఖాయమన్నారు. ఓడిపోతామనే భయంతోనే మాట్లాడుతున్నారని అన్నారు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ కూడా …
Read More »TimeLine Layout
January, 2023
-
21 January
CORPORATOR: బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అరెస్టు
CORPORATOR: వరంగల్ నగరంలో భూ కబ్జా చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి ఖమ్మం జైలుకు తరలించారు. హనుమకొండ కాకతీయ కాలనీ ఫేజ్ –2లో తమ పేరు మీద ఉన్న 200 గజాల స్థలాన్ని పలుమార్లు అడిగినట్లు బాధితులు తెలిపారు. …
Read More » -
21 January
Minister amarnath: విశాఖపై మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యలు
Minister amarnath: ఏపీకి కాబోయే పరిపాలన రాజధాని విశాఖ గురించి మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు చేశారు. మరో 2 నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని…. ఎలా అయినా విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. విశాఖలో ఈరోజు ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సు జరిగింది. త్వరలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలోని ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. …
Read More » -
21 January
CHINTAKAYALA VIJAY: చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు
CHINTAKAYALA VIJAY: సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం కేసులో తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ చట్టంలోని 41ఏ ప్రకారం జారీ చేసిన ఆ నోటీసుల్లో ఈనెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. భారతి పే పేరిట సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన అభియోగాలపై చింతకాయల విజయ్ పై సీఐడీ కేసు నమోదు …
Read More » -
21 January
VANDE BHARAT: వందే భారత్ ఎక్స్ప్రెస్ను మురికి కూపంలా చేస్తున్నారు: రైల్వే అధికారులు
VANDE BHARAT: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రయాణికులు మురికి కూపంలా చేస్తున్నారంటూ రైల్వే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ ట్రైన్’ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం రైలు ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో అత్యాధునిక సదుపాయాలు..విమానం తరహా సీటింగ్ ఏర్పాటు చేశారు. మిగిలిన రైళ్లతో …
Read More » -
21 January
Fire accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనంలో అస్థిపంజరం గుర్తింపు
Fire accident follow up: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక అస్థిపంజరాన్ని అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన రోజు…..భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిలో ఆ అస్థిపంజరం ఎవరిదనేది ఇంకా తెలియలేదు. అంతకుముందు ప్రమాదం జరిగిన దక్కన్ మాల్ సమీపంలోని నల్లగుట్ట ప్రాంతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రమాదం జరగడంతో భయాందోళనకు గురైనట్లు స్థానికులు వాపోయారు. ప్రమాదానికి గురైన భవనం కూలిపోతే తీవ్రంగా …
Read More » -
21 January
ఆటో కార్మికులకు అండగా ఉంటా- ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఆటో కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. ఈసందర్బంగా ఖిలా వరంగల్ చమన్ ఆటో అడ్డా నూతన కమిటీ బృందం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే నరేందర్ ను మర్యాద పూర్వకంగా కలిసారు..అనంతరం కార్మికులు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల,ఫైనాన్స్ కంపెనీల వేధింపులు అరికట్టాలని,ఆటో అడ్డాలు ఏర్పాటు చేయాలనీ కోరారు.. అనంతరం కార్మికులను ఉద్దెశించి ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆటో …
Read More » -
21 January
రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ దేశంపై గత కొన్ని నెలలుగా రష్యా దేశం బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గురించి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా బతికే ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని వారాలుగా బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారని ఆయన …
Read More » -
21 January
చంద్రబాబు ,లోకేష్ లకు ప్రాణహాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేండ్లుగా రాక్షస పాలన సాగుతుందని ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చేస్తున్న పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారన్నారు బుద్ధా వెంకన్న. టీడీపీ అధినేత.. మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.. ఆయన తనయుడు నారా లోకేష్కి ప్రాణ హాని ఉందన్నారు. పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై …
Read More » -
21 January
ప్రభాస్ అభిమానులకు శుభవార్త
స్టార్ హీరో ప్రభాస్ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ప్రస్తుతం ‘సలార్’ అనే సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ మూవీ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘రావనమ్’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తున్నది.విజువల్ ఎఫెక్టులకు ప్రాధాన్యత ఉండే ఈ సినిమా తెరపై ఓ …
Read More »