TimeLine Layout

January, 2023

  • 8 January

    Politics : బిజెపి గంగా నది లాంటిది.. త్రిపుర సీఎం మాణిక్ సహో..

    Politics దేశంలో చాలా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వమే అధికారంలో ఉంది దాదాపు అన్ని పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి హవాను ప్రస్తుతం నడుస్తుందని చెప్పవచ్చు అయితే తాజాగా ఈ సందర్భంగా త్రిపుర సీఎం మాణిక్ సహో బిజెపి గంగా నది లాంటిది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏడాది త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే ప్రస్తుతం అక్కడ బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే అలాగే …

    Read More »
  • 8 January

    ఈ ఎమోజీ లకు ఆర్ధం తెలుసా..?

    వేల మాటల్లో చెప్పలేని భావాన్ని.. ఎమోజీ రూపంలో వెల్లడిస్తుంది స్మార్ట్‌ సమాజం. అవ్యక్త భావాలను వ్యక్తం చేయడానికి కూడా ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. ప్రతి బొమ్మ వెనుకా స్పష్టమైన అర్థం ఉంటుంది. ఏదిపడితే అది వాడితే.. నవ్వులపాలే. కోర్టు కేసులకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, జాగ్రత్త. బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై ఎమోజీ .. కొత్తగా ప్రారంభించడం, మార్పు దిశగా పయనించడం, సరికొత్త ఆశతో పని మొదలుపెట్టడం తదితర అర్థాలను సూచిస్తుంది. …

    Read More »
  • 8 January

    ఉద్యోగాల భర్తీలోనూ తెలంగాణ రోల్‌ మాడల్‌..

    భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం, సర్వమతాల సమ్మేళనం. మన దేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పాలకులే కరువు అవడం విషాదం. వనరులను ఉపయోగించి సంపద సృష్టిస్తూ, పెట్టుబడులు సాధిస్తే ఈ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ, అలా జరగడం లేదు. తద్వారా మన యువత శక్తిసామర్థ్యాలను విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏటా 2 కోట్ల …

    Read More »
  • 8 January

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా అందించేందుకే బిఆర్ఎస్ పార్టీ.

    తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా నిలిచాయని, దేశవ్యాప్తంగా ఈ పథకాలను ప్రజలకు అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేలకొల్పబడిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదింటి ఆడబిడ్డల పెళ్ళికానుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య …

    Read More »
  • 8 January

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    CM JAGAN RELESING THE RAITHU BHAROSA FUNDS

    ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరు, హాజరుపై నిఘా ఉంచనుంది. ఈ మేరకు ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించింది. జిల్లా అధికారులతో డివిజన్ల వారీగా స్క్వాడ్లు నియమించుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. కొందరు ఉద్యోగులు హాజరు వేసుకొని …

    Read More »
  • 8 January

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న  సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జంట నగరాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే  ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ ఏ శ్రీధర్‌ నిన్న శనివారం తెలిపారు. ఎంజీబీఎస్‌లో సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat