పెళ్లైన ప్రతి పురుషుడు మండూకాసనం గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు యోగా నిపుణులు. మండూకం అనగా కప్ప అని అర్థం. ఈ ఆసనం వేసే సమయంలో మన ఆకారం కప్పను పోలి ఉంటుంది కనుక ఈ ఆసనానికి మండూకాసనం అని పేరు వచ్చింది. మండూకాసనం వేసే విధానం, దాని వలన కలిగే ఉపయోగాలను యోగా నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. మోకాళ్ల మీద కూర్చొని తొడలను బాగా ఎడం చేసి రెండు …
Read More »TimeLine Layout
June, 2018
-
16 June
మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్..!!
తెలంగాణ రాష్ట్రంలోని భూములన్నీ ప్రాజెక్టుల నీటితో సస్యశ్యామంలో చేయలని ప్రభుత్వం చేపట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లీయర్ అయ్యింది. శుక్రవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది .సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. ప్రాజెక్టు పనులను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు పలు ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి.. పనులను వేగవంతం చేశారు. see also:షాది ముబారక్ ద్వారా …
Read More » -
16 June
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. see also:వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..! రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి …
Read More » -
15 June
మంత్రి కేటీఆర్కు జర్మనీ సంస్థ ఆహ్వానం..!!
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావుకు మరో అంతర్జాతీయ అహ్వానం లభించింది. గతంలో బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినందున మరోమారు ఆహ్వానం పంపింది. జర్మనీకి చెందిన ఇండో జర్మన్ కోపరేషన్ అన్ సీడ్ సెక్టార్ డెవలప్మెంట్ తమ దేశంలో అధ్యయనానికి రావాల్సిందిగా అహ్వానం పంపింది. జర్మనీలో విత్తన ఉత్పత్తి అభివృద్ది ఇంప్లీమెంట్ ఏజెన్సీ అయిన ఏడిటి ప్రాజెక్ట్ ఈమేరకు మంత్రికి ప్రత్యేకంగా ఒక లేఖను రాసింది. గతంతో ఒకసారి …
Read More » -
15 June
ఆదర్శంగా నిలిచిన కార్పొరేటర్ రంజిత్ రావు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో..రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సహకారంతో గ్రేటర్ వరంగల్ 48వ డివిజన్ కార్పొరేటర్ గా బోయినపల్లి రంజిత్ రావు ఎన్నికై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను తన డివిజన్ లోని ప్రజలకు చేరవేస్తూ..నియోజకవర్గంలోనే మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే రంజిత్ రావు వరంగల్ నగరంలో ఏ కార్పొరేటర్ చేయని విధంగా రంజాన్ పండగ పర్వదినం …
Read More » -
15 June
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు రైల్వే భూమిని కేటాయించండి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిస్తాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పధకాన్ని సికింద్రాబాద్ లో భారీ స్థాయిలో చేపట్టేందుకు అనువైన ప్రభుత్వ స్థలాల కొరత నేపద్యమలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి అనువుగా నిలుస్తున్న లాలాపేట లోని ఖాళీ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల మంత్రి పద్మారావు గౌడ్ కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి …
Read More » -
15 June
అశ్విన్ ఖాతాలో మరో రికార్డు ..!
బెంగుళూర్ లో అప్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు రవీంద్రన్ అశ్విన్ అల్ రౌండర్ ప్రతిభతో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు .మొదట బ్యాటింగ్ లో మెరిచిన టీం ఇండియా ఆటగాళ్ళు అదే స్పూర్తితో బౌలింగ్ లో తమ ప్రతాపాన్ని చూపించారు . see also:నాలుగో బౌలర్ గా ఇషాంత్ శర్మ ..! ఈ క్రమంలో టీం ఇండియా స్టార్ ఆటగాడు …
Read More » -
15 June
ఇంట్లో పని మనిషిపై అత్యచారం..నీచుడు ఎవరో తెలిస్తే షాక్
ఇంట్లో పని చేస్తున్న యువతిని కత్తితో బెదిరించి 41ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని మహానగర్కు చెందిన లవ్ శర్మ విగ్యాణ్పురి రెసిడెన్సిలో తండ్రి ఆర్కే శర్మతో కలిసి నివాసముంటున్నాడు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోవటంతో ఆ ఇంట్లో 24ఏళ్ల యువతి పని చేస్తోంది. లవ్ శర్మకు పెళ్లి కాకపోవటంతో యువతిని పెళ్లి చేసుకోవాలని …
Read More » -
15 June
నాలుగో బౌలర్ గా ఇషాంత్ శర్మ ..!
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్ళు ప్రత్యర్థి జట్టు అప్ఘనిస్థాన్ పై రికార్డ్లను సృష్టించారు.అందులో భాగంగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ టెస్ట్ కెరీర్ లోనే వంద వికెట్లను సాధించిన ఫీట్ ను తన సొంతం చేసుకున్నాడు . see also:సెంచరీ పూర్తి చేసిన ధావన్..!! మరోవైపు భారత్ తరపున అత్యధిక వికెట్లను సాధించిన నాలుగో …
Read More » -
15 June
యోగా సమయంలో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
యోగా సాధనలో సక్రమ ఫలితాల కోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఉదయం పూట ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని మొఖం బాగా కడుక్కోవాలి. నాశిక రంధ్రాలను గొంతులో బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లను తాగి, కొద్ది నిమిషాల తరువాత యోగా చేయడం ప్రారంభించాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం …
Read More »