TimeLine Layout

November, 2022

  • 29 November

    ట్విట్టర్‌ 54 లక్షల మంది యూజర్ల డాటా హ్యాక్‌

    ప్రపంచం సాంకేతికంగా పురోగమిస్తున్న కొద్దీ సైబర్‌ దాడులూ పెరుగుతున్నాయి. ఇటీవల ట్విట్టర్‌కు సంబంధించిన 54 లక్షల మంది యూజర్ల డాటాను ఓ బగ్‌ సాయంతో సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. సదరు సమాచారాన్ని హ్యాకర్స్‌ ఫోరంలో బహిర్గతం చేశారు. మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ సమాచారం భారీస్థాయిలో సైబర్‌ నేరగాళ్ల చేతికి పోయినట్టు వార్తలు వెలువడ్డ కొద్దిరోజుల్లోనే ఇది జరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. వేరేరకం ట్విట్టర్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించి …

    Read More »
  • 29 November

    75% మనుషులకు హైపర్‌టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు

     ప్రస్తుత అధునీక యుగంలో మారుతున్న జీవన శైలీ కారణంగా  తాజాగా మనుషులకు హైపర్‌టెన్షన్‌ లేదా అధిక రక్తపోటు (బీపీ) ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృద్రోగాలకు, అకాల మరణాలకు ఇదే ప్రధాన కారకం. ఇంత ప్రమాదకరమైన బీపీని భారత్‌లోని 75% మందికిపైగా రోగులు అదుపులో ఉంచుకోలేకపోతున్నారట. 25% శాతం కంటే తక్కువ మంది మాత్రమే దీన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారని లాన్సెట్‌ రీజినల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. …

    Read More »
  • 29 November

    SSMB28లో సీనియర్ హీరోయిన్..?

    సూపర్ స్టార్ మహేష్‌బాబు వరుస సినిమాలను తీస్తూ ఘనవిజయాలను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మూవీ చేస్తున్నాడు. గతంలో త్రివిక్రమ్ తో మహేశ్ బాబు అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్‌ తర్వాత ఈ కాంబో మూడో సారి …

    Read More »
  • 29 November

    మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు నేడు

    తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మొదలైన మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన నాటి ఉద్యమ దళపతి.. నేటి ముఖ్యమంత్రి  కేసీఆర్‌ దీక్షకు నేటితో 13 ఏళ్లు. ఉద్యమ నాయకుడిగా ఆయన ‘తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు దిగిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే. ఈ సందర్భంగా నాటి రోజుల్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను …

    Read More »
  • 29 November

    తెలంగాణ రాతను మార్చిన విధాత ముఖ్యమంత్రి కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర ప్రజల రాత మార్చిన విధాత ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈరోజు  దీక్షా దివస్‌ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతూ అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతూ దేశానికే రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నేడు తెలంగాణ ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుందన్న …

    Read More »
  • 29 November

    వైసీపీ ఎంపీ ఆర్ఆర్ఆర్ కు సిట్ ఈమెయిల్

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు  లో నేడు మంగళవారం సిట్ ముందుకు ఏపీ  అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు  హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే నేడు రఘురామ విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ రఘురామకు సిట్   ఈ మెయిల్   సందేశం అందించింది. …

    Read More »
  • 28 November

    CM KCR : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన సీఎం కేసీఆర్..!

    CM KCR : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ మేరకు సీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం సంబంధిత అధికారులను థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు. ఆ తర్వాత పలువురు అధికారులతో సమావేశమైన …

    Read More »
  • 28 November

    AP High Court : ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట..!

    AP High Court : అమరావతి రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట వచ్చింది. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్‌లైన్‌ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే జనవరి 31 కి వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి… అభ్యంతరాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ ఏడాది మార్చి 3న హైకోర్టు తీర్పు చెప్పింది. …

    Read More »
  • 28 November

    Ambati Rambabu : పవన్ కళ్యాణ్ కు ప్రశ్నల వర్షం కురిపించిన అంబటి రాంబాబు..!

    Ambati Rambabu : ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటలు పేల్చుతున్నారు. కాగా ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ వైసీపీపై విమర్శలు చేయడం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. దీంతో పవన్‌ పై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు వరుసగా పవన్ పై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ తరుణం లోనే జనసేన, టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు …

    Read More »
  • 28 November

    బండి సంజయ్ కు దాస్యం వినయ్ భాస్కర్ సవాల్

       తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్‌ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వంతో అమలు చేయించాలని ఆయన ఈ సందర్భంగా బండి సంజయ్ కు సవాల్‌ విసిరారు. ఆ తర్వాతే యాత్రలు చేయాలన్నారు. హనుమకొండలో ఎంపీ పసునూరి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat