హీరో విశాల్కు షూటింగ్లో ఈరోజు(గురువారం) ప్రమాదం జరిగింది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమాకు సంబంధించి ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. విశాల్ తీవ్రంగా గాయపడడం వల్ల మార్క్ ఆంటోని సినిమా చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. విశాల్ తొందరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
Read More »TimeLine Layout
August, 2022
-
11 August
ఇంటిపై జెండా ఎగరేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హర్ ఘర్ తిరంగాలో భాగంగా 13 నుంచి 15 వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రాల్లో త్రివర్ణ పతకాల పంపిణీ జరుగుతోంది. అయితే జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. * త్రివర్ణ పతకాన్ని జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో మాత్రమే ఎగురవేస్తారు. * జెండా ఎగురవేసేటప్పుడు కాషాయం రంగు పైకి ఉండాలి …
Read More » -
10 August
నాకు అంత టైమ్ లేదు.. ఎవరేమన్నా డోంట్ కేర్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ప్రమోషన్స్కి చెప్పులేసుకెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్లో ఆమధ్య ఓ స్టార్ హీరో కూడా దీని గురించి మాట్లాడారు. తాజాగా విజయ్ అలా చెప్పులేసుకెళ్లడం వెనుక కారణాన్ని చెప్పారు. ఇంతకీ విజయ్ ఎందుకు అలా చేశాడంటే.. టైమ్ను వృథా చేయకూడదనే తాను చెప్పులేసుకెళ్తున్నట్లు చెప్పారు విజయ్. రోజుకు ఒక డ్రస్ దానికి మ్యాచింగ్ షూ వెతుక్కునేందుకు చాలా టైం పడుతుందని …
Read More » -
10 August
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదల
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 95.68 శాతం, అబ్బాయిలు 91.44 శాతం మంది పాసయ్యారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, ఉన్నత మండలి ఛైర్మన్ ప్రొ. కే హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జులై 22న ఆన్లైన్ పద్థతిలో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 37 వేల మంది విద్యార్థులు …
Read More » -
10 August
సమంత కనిపిస్తే చైతూ ఏం చేస్తాడో తెలుసా..!
లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న చైతూ తాజాగా తన పర్సనల్ లైఫ్కు సంబంధించి కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. చాలా మంది అభిమానులు తన చేతిపై ఉన్న టాటూకు అర్థం ఏంటని అడుగుతున్నారని, కొందరు దాని మీనింగ్ తెలియకున్నా వారూ అదే వేయించుకోవడం చూశా అని చెప్పారు చైతన్య. ఇంతకీ దాని అర్థం ఏంటంటే సామ్తో జరిగిన పెళ్లి తేదీని అలా టాటూగా వేయించుకున్నాడట చైతూ. …
Read More » -
10 August
చైనాలో మరో కొత్త వైరస్
కరోనా పుట్టినిల్లు చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. షాన్డంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లంగ్యా హెనిపా వైరస్ సోకింది. జ్వరం, అలసట, దగ్గు, కండరాల నొప్పి, ఆకలి లేకపోవడం, తలనొప్పి, వాంతులు దీని లక్షణాలు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు సోకుతుందా అనేది తేలాల్సి ఉంది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
Read More » -
10 August
MLA కాకుండానే 8వ సారి సీఎం అవుతున్న నితీశ్ కుమార్
బిహార్ రాష్ట్రంలో బీజేపీతో కటీఫ్ చెప్పిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ తో కలిసి ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 2000, 2005, 2010, 2015(2 సార్లు), 2017, 2020లో ఆయన సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. 1977లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 1985లో గెలిచారు. తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, …
Read More » -
10 August
ఇకపై వాట్సాప్లో అలా కుదరదు..! త్వరలో కొత్త ఫెసిలిటీస్
వాట్సాప్లో మనం ఒకరికి మెసేజ్ పంపితే వాళ్లు చూశాకే డిలీట్ చేసే వ్యూ వన్స్ మెసేజస్ను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం కుదరదని చెబుతోంది ఆ సంస్థ. త్వరలో ఈ స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నట్లు తెలిపారు సీఈఓ మార్క్ జుకర్బర్గ్. ప్రస్తుతం కొందరు మెసేజస్ చదివిన వెంటనే స్క్రీన్ …
Read More » -
10 August
ఏపీ టీడీపీకి బిగ్ షాక్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఆయన తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ నాయుడు ఇంచార్జ్ గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా చేశారు. ‘టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానించారు. సీటు ఇచ్చి …
Read More » -
10 August
ఏపీ విద్యార్థులకు శుభవార్త.
ఏపీ విద్యార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా తదుపరి విడత నిధులను రేపు గురువారం విడుదల చేయనుంది. ఈ నెల 11న బాపట్ల పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐటీఐ, …
Read More »