హనుమాన్ జయంతి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హనుమాన్ శోభాయాత్ర జరనున్నందున సిటీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయని తెలిపారు. 16వ తేదీ (రేపు) ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ (ఎల్లుండి) ఉదయం 6 గంటల వరకు వైన్షాప్లు బంద్ అవుతాయని తెలిపారు. మరోవైపు హనుమాన్ శోభాయాత్రకి 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌలిగూడలోని రామాలయం నుంచి తాడ్బండ్లోని హనుమాన్ …
Read More »TimeLine Layout
April, 2022
-
15 April
మీ పాదయాత్రకు ఆ పేరు పెట్టుకోండి: బండిపై కేటీఆర్ ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ పాదయాత్రలా? అని మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తోందని ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. …
Read More » -
15 April
గుడ్ ఫ్రైడే సందర్భంగా TRS NRI దక్షిణాఫ్రికా శాఖ చారిటీ.
TRS NRI శాఖ ప్రతి సంవత్సరం చలికాలములో సౌత్ ఆఫ్రికా లో పలు ప్రదేశాలలో దుప్పట్లను పంపిణీ చేస్తుంది ఈ సంవత్సరం 2022 లో కూడా జొహ్యానెస్బర్గ్ లోని Midrand ప్రదేశములో Midrand పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణి చేసింది. ఈ పంపిణి కార్యక్రమములో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల ,హరీష్ రంగ ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. …
Read More » -
15 April
ఈ నెల 20న వరంగల్, హనుమకొండ ల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి …
Read More » -
15 April
ముంబాయికి కష్టాలు తప్పవా..?
ఐపీఎల్ -2022 సీజన్ లో వరుసగా 5 ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా 8 గెలిస్తేనే ముంబై ప్లే ఆప్స్ కు వెళ్తుంది. 2014లో కూడా ముంబై వరుసగా 5 మ్యాచ్లు ఓడింది. కానీ అప్పుడు ప్లే ఆఫ్స్క వెళ్లింది. ఇప్పుడు బుమ్రా కాకుండా మిగతా బౌలర్లు రాణించట్లేదు కాబట్టి ప్లే ఆఫ్స్క …
Read More » -
15 April
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ వ్యాప్తంగా తాను నిర్వహించే పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, తాము అధికారంలోకి వచ్చాక పాత కేసులు తిరగదోడి ఆయన సంగతి చూస్తామని బండి …
Read More » -
15 April
వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్
వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా ‘కమ్యూనిటీ’ ట్యాబ్ ఫీచర్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులు ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఒకేచోటుకు చేరి తమ ఆలోచనలు పంచుకోవచ్చు. ఈ ఫీచర్ వాట్సాప్ హోం పేజీలో కెమెరా షార్ట్ కట్ కు ప్లేస్ లో చాట్ స్క్రీన్ కు ఎడమవైపున ఉండనుంది. కమ్యూనిటీ లోపల యూజర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఎక్కువమందితో …
Read More » -
15 April
షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం..
షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం.. మీకు షుగర్ ఉంటే తగ్గించుకోండి ఇవి పాటించి. *తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. *ఆకుకూరలు అధికంగా తినాలి. *కూరలలో తక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి కూర ఎక్కువగా తిని అన్నం తక్కువగా తినాలి. *రాత్రి టిఫిన్తో పాటు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, బాదం పప్పు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. *జామకాయ, దానిమ్మ, రేగుపండ్లు, కమలాపండు తినాలి. …
Read More » -
15 April
ఇద్దరు భామలతో మంచి జోష్ లో విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార,తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా వస్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధల్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకర్స్ ఒక పాటకి సంబంధించిన ఓ ప్రోమోను …
Read More » -
15 April
RRR VS KGF-2 ఏది గొప్ప.. ఎవరు గొప్ప దర్శకుడు..?
ఒకరేమో బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన దర్శకధీరుడు. మరోకరేమో చిన్న మూవీగా విడుదల చేసి దాన్ని రేంజ్ పాన్ ఇండియా రేంజ్ అని ఫిక్స్ చేసిన దర్శకుడు. వీరిద్దరూ సినిమాలు థియేటర్ల దగ్గర పోటి పడితే ఆ కిక్కే వేరు ఉంటది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆలియా …
Read More »