బాసరలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణుగోపాలచారి, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..అడవుల పునరుద్ధరణ కార్యక్రమమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డి కి …
Read More »TimeLine Layout
March, 2022
-
3 March
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర .ఎవరు.. ఎలా ..ఎప్పుడు..?
తెలంగాణ రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాధ్, నాగరాజులు ఈహత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో 12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. …
Read More » -
3 March
బ్రహ్మోత్సవాలు విజయవంతానికి పకడ్బందీ ఏర్పాట్లు – మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ.శ్రీ.శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం బ్రాహ్మోత్సవాలు (జాతర) మర్చి 14వ తేదీ నుండి మర్చి 26న తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలపై న్యూ టి.టి.డి లో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సమీక్షా నిర్వహించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….దర్మపురి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు …
Read More » -
2 March
ఉక్రెయిన్ యుద్ధం-6000 మంది రష్యన్లు మృతి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. 6 రోజుల్లో సుమారు 6000 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 మంది పిల్లలు కూడా ఉన్నారన్నారు. మిసైళ్లు, షెల్లింగ్స్, యుద్ధ ట్యాంకులతో రష్యా విరుచుకుపడుతోంది. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.
Read More » -
2 March
రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు. ‘యుద్ధంలో పోరాడేందుకు …
Read More » -
2 March
మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి
తన కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకో 38 రన్స్ చేస్తే టెస్ట్ రివేల రన్స్ పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ఇంతకుముందు సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. అంతేకాదు 100 టెస్ట్లు ఆడిన 12వ భారత ఆటగాడిగా …
Read More » -
2 March
ఐర్లాండ్ టూర్ కు టీమిండియా షెడ్యూల్ ఖరారు
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా షెడ్యూల్ ఖరారయ్యింది. జూన్ 26, 28 తేదీల్లో భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన టెస్ట్ ను జూలైలో నిర్వహించనుండటంతో ముందస్తుగా అక్కడికి వెళ్లనున్నారు.
Read More » -
2 March
Shocking News-ఉక్రెయిన్ లో బిల్డింగ్స్ పై గుర్తులు..! అసలు ఆ గుర్తులు ఏంటి..?
ఉక్రెయిన్ విషయంలో రష్యా రోజురోజుకీ మరీ పాశవికంగా ప్రవర్తిస్తోందన్న విమర్శలు ప్రపంచమంతా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరును రష్యన్ పౌరులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆర్మీ టార్గెట్గా రష్యా బలగాలు ముందుకు కదిలితే.. తాజాగా… పౌరులను కూడా టార్గెట్ చేస్తున్నాయి. పౌరులు నివసించే నివాస ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా వచ్చిన వార్తలను చూస్తే ఒళ్లు గగుర్పుట్టడం ఖాయం. ఉక్రెయిన్లోని నివాస ప్రాంతాలపై …
Read More » -
2 March
ప్రగతి పథంలో తెలంగాణ
తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తెలంగాణలో మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. టీఆర్ఎస్ ఏడున్నరేండ్ల పాలనలో తలసరి ఆదాయం బాగా పెరిగిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2.78 లక్షలకు చేరిందన్నారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత పెద్ద ఆర్థిక …
Read More » -
2 March
రష్యా కు షాక్ – ఐరాస సంచలన నిర్ణయం
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను తొలగించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. భద్రతామండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో పది సభ్య దేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఖండిస్తూ ఇటీవల ఓ తీర్మానం ప్రవేశపెట్టగా, రష్యా వీటో ద్వారా అడ్డుకుంది.
Read More »