TimeLine Layout

September, 2021

  • 25 September

    Telangana లో నిన్న ఒక్క‌రోజే 5 ల‌క్ష‌ల మందికి Covid Vaccine

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారంద‌రికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిన్న ఒక్క‌రోజే ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కొవిడ్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌లో 5 ల‌క్ష‌ల మందికి టీకాలు వేసిన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు శ‌నివారం వెల్ల‌డించారు. శుక్ర‌వారం రోజు మొత్తం 5,02,519 మందికి వ్యాక్సిన్ వేయ‌గా, ఇందులో 3,71,169 మంది ఫ‌స్ట్ డోస్ వేయించుకున్నారు. 1,31,350 మంది సెకండ్ …

    Read More »
  • 25 September

    Civils విజేతలకు మంత్రి KTR శుభాకాంక్షలు

    సివిల్స్ -2020 ఫ‌లితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ స‌ర్వీసెస్‌కు ఎంపిక కావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. 100 లోపు ర్యాంకు సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు 9 మంది ఉన్నారు. వ‌రంగ‌ల్‌కు చెందిన‌ శ్రీజకు 20వ ర్యాంకు, వై మేఘ‌స్వ‌రూప్ …

    Read More »
  • 25 September

    అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు వేదిక మాత్రమే

    అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు మాత్రమే వేదిక అని.. కుస్తీ పోటీలకు కాదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభ్యులకు సూచించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దానిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించేలా అసెంబ్లీని వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో సూచించారు. శుక్రవారం శాసనసభ వాయిదాపడిన …

    Read More »
  • 25 September

    స్వలంగా పెరిగిన మోదీ ఆస్తులు

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు.మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయనకు రూ.1.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మార్చి …

    Read More »
  • 25 September

    రష్మిక అభిమానులకు శుభవార్త

    హాట్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె తెలుగులో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా విడుదల …

    Read More »
  • 25 September

    దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడగా, 4,46,658 మంది మృతిచెందారు. మరో 3,01,442 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 28,046 మంది బాధితులు కోలుకున్నారని, 290 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రికరీ రేటు 97.78 శాతానికి చేరిందని తెలిపింది.దేశంలో …

    Read More »
  • 25 September

    టీటీడీ అన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లు

    కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ అన్‌లైన్‌లో విడుదల చేసింది. తొలిసారిగా ఉచిత దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. టీటీడీ ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్‌ నెల కోటా సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేయనున్నది. కాగా, …

    Read More »
  • 25 September

    అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు ఫస్టియర్‌ పరీక్షలు

    కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడిన తెలంగాణలోని ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల నిర్వహణపై ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది మే 5 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను వాయిదావేసి.. విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్‌చేసింది. అప్పట్లో ఫస్టియర్‌లో 4.35 లక్షల మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న వీరందరికీ అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 2 వరకు ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. …

    Read More »
  • 24 September

    తనపై ట్రోలింగ్ కు తాప్సీ అదిరిపోయే రిప్లై

    తాప్సీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అయితే, ఈ సారి నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది ఢిల్లీ బేబీ. ‘రశ్మీ రాకెట్’ సినిమా డిజిటల్ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది. స్పోర్ట్స్ డ్రామాగా జనం ముందుకొస్తోన్న ఈ సినిమాపై అప్పుడే ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా, తాప్సీ న్యూ లుక్ కొందరి కామెంట్లకు కారణం అవుతోంది. అథ్లెట్‌గా కనిపించేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. వ్యాయామాలు చేసి సూపర్ …

    Read More »
  • 24 September

    ‘బంగార్రాజు’ లో మరో ఇద్దరు భామలు

      అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ , కళ్ళాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాల్ని ఒకేసారి ట్రాక్ మీద పెట్టారు. సూపర్ హిట్టయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా నటించిన నాగ్ పాత్ర ‘బంగార్రాజు’ నే టైటిల్ గా తీసుకొని సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున తో పాటుగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat