కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …
Read More »కరోనా ఎఫెక్ట్ -మాస్క్ లు అందరూ ధరించాలా..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా.. కరోనా.. వైరస్. దీని వలన చాలా మంది మృత్యు వాత పడుతున్నారు అని వార్తలు పుఖార్లై వైరలవుతుంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి భారీన పడిన కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారు. చాలా మంది దీని నుండి చికిత్సతో బయటపడుతున్నారు. ఇండియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు …
Read More »నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జాతికి ఎనలేని సేవ చేశారు.. విలువలకు కట్టుబడిన వ్యక్తి జైట్లీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. సంతాప తెలిపిన వారిలో రాష్ట్రపతి, …
Read More »అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం… ఎయిమ్స్కు కేంద్ర మంత్రులు…!
మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మరణం నుంచి కోలుకోకముందే.. మరో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు బీజేపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 9 న అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు జైట్లీని …
Read More »కేంద్ర మాజీ మంత్రి సుష్మా గురించి మీకు తెలియని విషయాలు
గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు.సుష్మా మృతితో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో,ఆ మె అభిమానుల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా ,రాజ్యసభ ఎంపీగా,ముఖ్యమంత్రి,కేంద్రమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందామా..! పేరు : …
Read More »తెలంగాణలో ఎయిమ్స్..
తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందుకు అవసరమైన బీబీ నగర్ స్థలానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బీబీనగర్లోని స్థలాన్ని తమకు అప్పగించాలని లేఖ రాసింది. అలాగే పక్కనే ఉన్న 49 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. రోడ్లు, విద్యత్తు వంటి పలు సదుపాయాలు కల్పించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ పంపింది. కేంద్ర బృందం కొద్ది …
Read More »ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్ పేయి .!
భారతదేశపు పదో ప్రధానమంత్రిగా 1998నుండి 2004వరకు బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు .అయితే వైద్యుల సలహా మేరకే అల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సాధారణ వైద్య పరిక్షల కోసం చేరినట్లు సమాచారం . మాజీ ప్రధాని వాజ్ పేయి 1924లో జన్మించారు.1942లో జరిగిన క్వీట్ ఇండియా …
Read More »