తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్’ ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాన్ …
Read More »ఆ జిల్లాలో వైసీపీ మేము సిద్ధం అంటూ ముందుకొస్తుంటే టీడీపీ ఎందుకు వెనక్కి వెళ్తోంది
ఆంధ్రప్రదేశ్ లో 2019 సార్వత్రక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.. దీంతో ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆయా పార్టీల లీడర్లు. తూర్పు గోదావరి జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ప్రస్తుతం తుని, కొత్తపేట సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజమండ్రి నుండి గెలిచిన ఆకుల సత్యనారాయణ బీజేపీ తరపున గెలిచారు. మిగిలిన 16చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీటిలో కనీసం ఏడు చోట్ల అభ్యర్థులను మార్చాలని …
Read More »అందుకే తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడా?
తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడని ప్రతిపక్ష వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు.. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ, ఒంగోలు సభల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని అడ్డుకుంటుందన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్ను అడిగారని స్వయంగా ఆపార్టీ కీలక మంత్రి కేటీఆరే వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి …
Read More »తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …
Read More »థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..
బోగస్ ఓట్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రచించిన వ్యూహం బయటపడింది.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు మూడు ఓట్లు పెట్టించడం.. కొందరికి నాలుగైదు ఓట్లు, కొందరికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఓట్లు.. కొందరికి రెండు జిల్లాల్లో ఓట్లు ఇలా దాదాపుగా 35లక్షల ఓట్లు బోగస్ ఉన్నాయని తేలిందట.. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో వైసీపీ సీనియర్ నేతలు …
Read More »ఏపీలో ప్రతీ ఇంటికీ వెళ్లి చంద్రబాబుకు ఓటేయొద్దని చెప్తున్న వీళ్లెవరో తెలుసా.?
ఏపీలో కొందరు ఇంటిటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దని చెప్తున్నారు. అయితే వాళ్లు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు.. ఇంతకీ ఎవరంటారా.. వాళ్లే అగ్రిగోల్డ్ బాధితులు.. నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రతీఒక్కరికి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఇప్పటివరకూ వారిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఓటేయ వద్దని అగ్రిగోల్డ్ బాధితులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో …
Read More »విషయం తెలిసిన కొద్ది గంటల్లోపే చర్యలు తీసుకున్న జగన్.. అదే స్థానంలో చంద్రబాబు ఉంటే
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీకిగానీ, వ్యక్తికిగానీ అధికారికంగా మద్దతివ్వలేదు. కానీ పార్టీ అభిమానులు వ్యక్తిగతంగా తమకు నచ్చిన పార్టీలను ప్రోత్సమించుకున్నారు. ఎవ్వరీ అధికారికంగా మద్దతివ్వమని వైసీపీ ప్రకటించింది. ఇందులో ఏ మార్పు లేదు. మా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై వైసీపీ ఓటర్లు ఆత్మసాక్షి మేరకు ఈ నిర్ణయాన్ని వదిలేసింది. అయితే ఓటర్లకు …
Read More »జిల్లా మొత్తంలో ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పైగా గెలవనున్న వైసీపీ
అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. …
Read More »ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత….టీడీపీకి షాక్
ఈ రోజుల్లో మనుషులకంటే విగ్రహాలకే ప్రాధాన్యత ఎక్కువ.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోకుండా విగ్రహాలకు కోట్లు పెడుతున్నారు.ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు నివాళిగా ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరంలో ఒక భారీ కంచు విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించిన విషయం అందరికి తెలిసిందే. ఆ విగ్రహ ఏర్పాటుకైన ఖర్చు దాదాపు రూ.3000 కోట్లు అయింది.దీంతో దేశ వ్యాప్తంగా మోదీ …
Read More »సిద్ధాంతపరంగా, చంద్రబాబుపై నమ్మకం లేక, ఓటమి భయం ఈ మూడు కారణాలతో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో తెలుసా.?
ఏపీలో నియోజకవర్గ పునర్విభజన లేనట్లేనని తేలిపోయింది.. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు వికటించడంతో ఏపీలోనూ పొత్తు ఉంటుందని భావిస్తున్న టీడీపీపై అభిమానం ఉన్న నేతలు ఆపార్టీని వీడేందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మిగిలిపోయిన కాంగ్రెస్ నేతలు సీనియర్ టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ లో బలమైన నేతలుగా గుర్తింపుపొంది విభజనానంతరం స్థబ్ధుగా ఉన్న అనేకమంది కాంగ్రెస్ నేతలు జగన్ పార్టీ వైపు …
Read More »