అమరావతిపై రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ…టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో వరుస షాక్లు కలుగుతున్నాయి… రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెబుతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయగా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా రాజీనామా బాటలో ఉన్నారు. ఇక బెజవాడలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇటీవల …
Read More »ఏంటీ జేసీ.. కేంద్రం జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా..ఓసినీ కామెడీ తగలెయ్యా..!
టీడీపీ వివాదాస్పద నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది…నేను మాజీ ఎంపీని, సీనియర్ నాయకుడిని..అలాంటిది బెయిల్ ఇవ్వకుండా కావాలనే నన్ను 7 గంటలు స్టేషన్లో ఉంచుతారా..వెంటనే కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని జగన్ సర్కార్ను బర్తరఫ్ చేయాలంటూ వితండవాదం చేస్తున్నారు జేసీ సారూ..ఇంతకీ జరిగిందేదంటే..ఇటీవల బాబుగారు అనంతపురం పర్యటించారులెండీ…ఇంకేముంది జేసీ గారు కల్లుతాగిన కోతిలా చెలరేగిపోయారు. పోలీసులు జగన్ …
Read More »విశాఖలో రాజధాని ఏర్పాటుపై బీజేపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై …
Read More »నారా భువనేశ్వరీ గాజుల డొనేషన్పై పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు…!
అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో గత 18 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో కొందరు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరీ కూడా ఎర్రుబాలెం గ్రామంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అమరావతి, పోలవరం అంటూ తపించారు. ఇంత మంది మహిళలు బయటకు రావడం చూసి బాధేస్తుంది..అమరావతి రైతుల …
Read More »నవ్వుల పాలైన సేవ్ అమరావతి దీక్ష …!
చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్తో సహా టీడీపీ నేతలంతా ఒకటే..ఏదైనా ఇష్యూ వస్తే..సీరియస్గా పోరాడడం చేతకాదు..ఏదో ఓ రెండు రోజులు దీక్షల పేరుతో హడావుడి చేయడం..ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం బాబు బ్యాచ్కు పరిపాటిగా మారింది. ఇటీవల బాబుగారి పుత్రరత్నం లోకేష్ మంగళగిరిలో చేసిన ఇసుక దీక్ష అయితే మామూలు కామెడీ కాదు.. పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ చేసి వచ్చిన లోకేష్..ఓ నాలుగు గంటలు దీక్షా శిబిరంలో కూర్చుని..వంధిమాగధులతో …
Read More »మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!
వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …
Read More »వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు..!
రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలవైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని…భక్తుల విశ్వాసం..వైకుంఠద్వార ప్రవేశంతో పాటు స్వామివారి గర్భాలయ ప్రాకారాన్ని స్పృశించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శమిస్తారు. ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు ముల్లోకాలలో …
Read More »బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక అంటున్న చంద్రబాబు మరి నారాయణ కమిటీ మాటేంటీ..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్రావు కమిటీ కూడా అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్ట్నే నివేదికగా రాసిచ్చిందని బాబు వెల్లడించారు. గతంలో ఇలాంటి కన్సెల్టెంట్ కమిటీలు …
Read More »రాజధాని తరలింపుపై స్పష్టత ఇచ్చిన వైసీపీ మంత్రి..!
ఏపీకీ మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ రెండు ఆప్షన్లతో కూడిన నివేదికను సీఎం జగన్కు సమర్పించింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం …
Read More »బ్రేకింగ్…ఆ కేసులో పోలీసులకు లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి..!
వివాదాస్పద టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇటీవల అనంతపురంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటాం.. పోలీసుల చేత మా బూట్లు నాకిస్తా…గంజాయి కేసులు పెట్టి బొక్కలో తోయిస్తా అంటూ పోలీసులపై అనుచిత …
Read More »