Home / Tag Archives: andrapradesh (page 45)

Tag Archives: andrapradesh

సెప్టంబర్ 6నుంచి వర్షాకాల సమావేశాలు.. జగన్ అసెంబ్లీకి రావాలని కోరనున్న స్పీకర్.. ఫిరాయింపుదారులపై

అసెంబ్లీ సమావేశాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలపై వేటు వేసేంత వరకు తాము సభలకు వచ్చేది లేదని గతంలో వైసీపీ ప్రకటించింది. కానీ మధ్యలో రాజ్యసభ ఎన్నికలు ఉండటంతో స్పీకర్ కోడెల ఆహ్వానంతో ఒకరోజు ఆపార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఓటువేసారు. గతంలో సభకు రావాలని స్వయంగా స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఫోన్ చేసి మరీ ఆహ్వానించినా జగన్ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు …

Read More »

రాజధాని మొత్తంలో అధిక ఆదాయం వచ్చే ఆఫీస్.. కూలిపోతే కోట్ల విలువచేసే ఆస్తుల రికార్డులకు బాధ్యులెవరు.?

రంగురంగుల పట్టాలు కప్పి, ఓ మారుమూల గ్రామంలోని శిధిలావస్థకు చేరుకున్న ఇల్లులా కనిపిస్తోంది ఇది ఏంటీ అనుకుంటున్నారా.. ఇది మనరాజధాని మొత్తంలోనే బాగా రెవిన్యూ ఆదాయం వచ్చే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. ఈ భవనం బ్రిటిష్ కాలంలో 1907లో నిర్మించారు. ఇది ప్రస్తుతం అత్యంత భయంకరమైన శిథిలావస్థకు చేరుకుంది. మంగళగిరి మున్సిపల్ అధికారులు పట్టణంలో మంచి ఆదాయం వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం వదిలేసారు. చిత్రం ఏంటంటే IGRS …

Read More »

గుంటూరునుంచి సచివాలయానికి తెగిపోయిన రాకపోకలు.. భయాందోళనలో రాజధాని ప్రజలు

ఏపీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ప్రధాన కాల్వలు పొంగుతున్నాయి. ఏపీ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగిపోయింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం చందాపురం నల్లవాగు బ్రిడ్జి మీదకు వర్షపునీరు చేరింది. దీంతో నందిగామ, చందర్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంచికచర్ల మండలం కీసర దగ్గర మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. …

Read More »

జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చిన టీడీపీ ఎంపీ నాని.. కారణాలు కూడా..!

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్న, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నోరెట్లు బలవంతుడని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు కనీసం ఒక్కసీటైనా వస్తుందో రాదో తనకు అనుమానమేనన్నారు. చిరంజీవిపై ఎలాంటి వివాదాలు లేవని, కానీ పవన్ కళ్యాణ్ వివాదాల చుట్టే తిరుగుతున్నారని నాని అన్నారు. ఎంతో గొప్ప …

Read More »

ఇదేం ఖర్మరా బాబూ.. కోట్లు ఖర్చు పెట్టి కట్టారు.. మళ్లీ మరమ్మత్తులు చేసారు

ఏపీ రాజధాని అమరావతి సచివాలయంలో మరోసారి వర్షపు నీరు లీకైంది. సచివాలయం నాల్గవ బ్లాక్‌లోని మంత్రుల పేషీల్లో వర్షపు నీరు చేరింది. మంత్రులు గంటా శ్రీనివాస్, అమర్‌నాథ్ రెడ్డి పేషీల్లో వర్షపు నీరు చేరడంతో కొద్దిరోజుల క్రితం మరమ్మతు పనులు చేపట్టారు. వాటర్ లీక్ కావడంతో సిబ్బంది విధుల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఛాంబర్‌కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గతంలో కూడా గంటా …

Read More »

నారా లోకేశ్‌ మరో లేటెస్ట్ కామెడీ..!

వచ్చే ఏడాది(2019) కల్లా ఏపీ రాష్ట్రంలో అక్షరాలా రెండు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవలి కాలంలో పదేపదే ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను గమనిస్తే, లోకేశ్‌ ప్రకటనలు ఎంత వాస్తవ దూరంగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఐటీ ఆధారిత ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యల్ప ప్రగతిని సాధించినట్టు పొరుగు రాష్ట్రాల పురోగతిని పరిశీలిస్తే …

Read More »

ఆముగ్గురి డైరక్షన్ లో గూండాలు విజయవాడ, దెందులూరు నుంచి పెట్రోల్ క్యాన్లతో వచ్చి…!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో గతంలో కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలు దగ్ధం కావడానికి చంద్రబాబే ప్రధాన కారకుడనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఘటన ఇన్నిరోజులైనా దోషులని శిక్షించలేదట. కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించి శాంతిభద్రతల పేరుతొ ఉద్యమాన్ని అణచటానికి చంద్రబాబు వేసిన పక్కా స్కెచ్ గా అర్ధమవుతోంది. ఉండవల్లినుంచి చంద్రబాబు డైరెక్షన్ చేస్తే అదే రైలులో విజయవాడలో దేవినేని ఉమా మనుషులు, బోండా ఉమ గుండాలు ఎక్కారని, …

Read More »

వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దాం..మరో మాజీ ముఖ్యమంత్రి కొడుకు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేద్దామని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి కుమారుడు,ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆయన బిజెపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తాను జగన్ సమక్షంలో పార్టీలో చేరతానని అన్నారు.. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని …

Read More »

2014లో వైసీపీనే గెలిచేది…ఏం చేశారంటే.. పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు

పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లు గెలిచిందని ఆ పార్టీ అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. నిజానికి 2014 లో వైసీపీ పార్టీ ఈ జిల్లాలో గెలవవలసి ఉందని, కాని జనసేన వల్లనే టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. ఇప్పుడు తనకు అనుభవం లేదని, పరిణితి లేదని తెలుగుదేశం అదినేత చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. ఓట్లు చీలకుండా తాను గత …

Read More »

సోషల్ మీడియాలో వైసీపీ టాప్.. మేధావులు, తటస్తులు, విద్యావంతులు ఏం చేస్తున్నారో తెలుసా.?

ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోజు నుంచీ ప్రభుత్వ సభలను సైతం తన పార్టీ ప్రచార సభలుగా నిర్వహిస్తున్నారు. జగన్ కూడా ఎలాగే పాదయాత్ర ద్వారా ప్రచారానికి తెరతీశారు. పవన్ కూడా అక్కడక్కడ సమావేశాలు, పర్యటనలతో బిజీ అయ్యారు. ఇక కాంగ్రెస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat