Home / Tag Archives: andrapradesh (page 48)

Tag Archives: andrapradesh

చంద్రబాబు నాయుడు పై.. వైఎస్ జగన్ సంచలనమైన ట్విట్

కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో స్పందించారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) June 19, …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై

ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంత‌పురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిప‌త్రి..నియోజక వర్గం అనంత‌పురంలో త‌మ‌కు తిరుగులేదు అంటారు జేసి బ్ర‌ద‌ర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయ‌డం …

Read More »

చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో పెద్ద షాక్..వైసీపీలో చేర‌నున్నమంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ

ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ పెద్ద దెబ్బ తగులుతుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు ,బీజేపి, కాంగ్రెస్స్ ఇతర పార్టీ నేతల్దరు ప్రతి పక్షం పార్టీ అయిన వైసీపీ భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాలో త్వ‌ర‌లో చంద్ర‌బాబునాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుందా బిసి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేద‌తీరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే స‌ద‌రు …

Read More »

అవినీతిలో నూటికి నూరు మార్కులు సాధించిన తెలుగుదేశం పార్టీ..నిజమేనా

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లో విఫలమైందని, అవినీతిలో మాత్రం నూటికి నూరు మార్కులు సాధించి పాసైందని వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు ధ్వజమెత్తారు. ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం నిడదవోలు చేరుకోగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు దొంగల్లా …

Read More »

క్రిష్ణా..గుంటూరు జిల్లాల అదిరిపోయో ఇంటెలిజెన్స్ ఎన్నికల సర్వే ..!

ఆంధ్రప్రదేశ్ లో విభ‌జ‌న క‌ష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్ర‌యాణించిన వాతావ‌ర‌ణం వేడి మాత్రం తగ్గలేదు. న‌వ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు బాబు పాల‌న ఎలా ఉంది? ప‌్ర‌జ‌లు ఆయ‌న‌కు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటిపై ఒక సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. …

Read More »

పవన్‌ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా..క్షమాపణ చెప్పాలి

టాలీవుడ్ హీరో ,జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రామీణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గంలో తనపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని …

Read More »

చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనపై..ఛార్జ్‌షీట్‌

 ఏపీలో గత నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైసీపీ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే …

Read More »

ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్… ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప రాజీనామా

ఏపీలో టీడీపీకి మరో అతి పెద్ద షాక్ తగలనుందా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి.. ఇప్పటికే ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు..మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు వైసీపీలోకి చేరడంతో టీడీపీ 2019 లో ఓటమి ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. అంతేగాక ప్రస్తుతం ఉన్న టీడీపీలో కొందరు నేతలు మధ్య సఖ్యత లేకపోవడంతో విభేదాలు బగ్గుమంటున్నాయి. తాజాగా ఒక కీలక నేత పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి, …

Read More »

వైఎస్‌ జగన్‌ కు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్‌ రెడ్డి ధ్వజమెత్తారు. SEE ALSO: ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ …

Read More »

భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్‌ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్‌కు సైతం జనార్ధన్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్‌ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat