బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి …
Read More »రేపు సాయంత్రం వాజ్ పేయి అంతిమ సంస్కారాలు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇవాళ సాయంత్రం ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. దీంతో దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వాజ్ పేయితో తమకు ఉన్న బంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా శుక్రవారం ఉదయం 9గంటలకు …
Read More »