ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా …
Read More »మూడు రాజధానులకే మద్దతిస్తున్న మేధావులు..!
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల విషయంలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలు, సామాన్యులు, జర్నలిస్టులతో పాటు మేధావులు సైతం మద్దతు తెలుపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా జయప్రకాష్ నారాయణ కూడా మూడు రాష్ట్రాలకు తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు మద్దతిచ్చారు.. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ …
Read More »సామాన్యుడిలా సమాచార శాఖామంత్రి..!
సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫోటో ప్రస్తుతం ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం ఆయన మచిలీపట్నంలో క్రైస్తవ చర్చి ప్రారంభోత్సవానికి మంత్రి నాని వెళ్లారు. అక్కడ అందరూ పరిచర్య వింటున్నారు ఇంతలో ఓ సామాన్య భక్తుడిగా పేర్ని నాని కూర్చొని ఉండడం అక్కడ వారు అంతా గమనించి షాక్కు గురయ్యారు. సాధనకు ఎమ్మెల్యే వస్తానే చర్చిలు దేవాలయాలు మసీదులు అన్ని ఆడ్ చేసి భక్తులకు …
Read More »వైయస్ కుటుంబంపై మీ విశ్వసనీయతకు హ్యాట్సాఫ్..పిల్లి సుభాష్..!
గ్రామ పంచాయతీ మెంబరు అయితే చాలు అనుకొనే ఈరోజుల్లో,పదవికోసం ఎంతనీచస్థితికి దిగజారడానికైనా వెనుకాడని ఈరోజుల్లో.. ఆనాడు అదిస్టానం ఎవరో నాకు తెలీదు నాకు వైఎస్సారే అదిస్టానమని చెప్పి మంత్రి పదవి తృణప్రాయంగా త్యజించి ఆయన గుండెల్లో స్థానం సంపాదించారు.ఈరోజు తన మంత్రి పదవి పోయిన పర్వాలేదని శాసనమండలి రద్దుకుమద్దతు తెలిపి ఆ కుటుంబానికి మరొక్క సారి వీర విధేయుడివైనావు. విశ్వాసం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే.,కొందరికి డబ్బంటె పిచ్చి …
Read More »చంద్రబాబుకు జగన్ కు తేడా ఇదే..!
తండ్రి ఆశయాలు కొనసాగాలని పార్టీని పెట్టి తన తండ్రిని జనం గుండెల్లో అనుక్షణం బతికించుకుంటున్న వ్యక్తి ఒకరు. పిల్లనిచ్చి, చంద్రగిరిలో ఓడిపోతే రాజకీయంగా ఆశ్రయాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది…. కొడుకులు, కూతుళ్లు, తన తొడల్లుళ్ళ చేత మామ పై చెప్పులేయించి ఆత్మక్షోభకు గురిచేసి చంపింది…… తల్లి, తండ్రి ఇద్దరూ చావు ముంగిట ఉన్నా పట్టించుకోనిది, ఏనాడూ జన్మనిచ్చిన వారిని తలుచుకొనిది మరొకరు. జగన్ …
Read More »చంద్రబాబు సిద్ధాంతాలపై నిప్పులు చెరిగిన విడుదల రజిని..!
ముఖ్యమంత్రి వైయస్ జగన్ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబును చూస్తే వెన్నుపోటే గుర్తొస్తుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. టీడీపీ రాక్షస పాలనకు బైబై బాబు అంటూ జనం సాగనంపారని ఆమె చెప్పారు. శాసన మండలి రద్దు తీర్మానంపై సభలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మంచి ప్రజాస్వామ్యంలో మనమందరం ఉన్నాం. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. …
Read More »బాబుపై జగన్ ఫైర్..ఏ విషయంలోనైనా ద్వంద్వ వైఖరే !
అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బాబు మోడీని తిట్టారు.. తర్వాత కలిశారు, మళ్లీ తిట్టారు. సోనియాను తిట్టారు, మళ్లీ కలిశారు. హోదా కావాలన్నారు, హోదాతో ఏమొస్తుందన్నారు. ఇప్పుడు మండలి విషయంలోనూ బాబుది ద్వంద్వ వైఖరే. బాబుకు ఏ విషయంలోనూ స్థిరత్వం ఉండదు అని అన్నారు. అంతేకాకుండా గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దుచేయడం పై ఈనాడు పత్రికలో స్వాగతిస్తూ …
Read More »ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దుచేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఏం జగన్ బాబుకి సరైన సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. మండలి కచ్చితంగా అవసరమే …
Read More »చంద్రబాబు నిద్రపోవడం లేదా..? వాళ్ళు ధిక్కరిస్తే నీ పరిస్థితి ఎట్టుంటదో !
చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక సైలెంట్ గా ఉంటూ ప్రజలను మంచి జరుగుతుంటే చూస్తూ ఉండకుండా పైపైకి లేస్తున్నారు. ఎదో అధికారం ఆయనకు సొంత హక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పదవి లేకపోవడంతో కొట్టిమిట్టలాడుతున్నారు. ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేస్తూ చివరికి అవన్నీ తుస్సుమనడంతో ఏమీ అర్డంకావడం లేదు. ఇప్పుడు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ ఏమీ మారలేదు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి …
Read More »కాసేపట్లో శాసనమండలి రద్దు.. కేంద్రానికి పంపనున్న జగన్ !
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేయాలని భావిస్తే ఆమోద ముద్ర కూడా వేస్తారు. అనంతరం 11 గంటలకు శాసనసభలో ఆమోద ముద్రను పెట్టి తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో …
Read More »