అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడుతూ గందరగోళం సృష్టించడమే సీఎం ఆగ్రహానికి కారణమైంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సీఎం జగన్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, ఇతర నేతలు …
Read More »మూడు రాజధానులు మా విధానం.. దానికే కట్టుబడి ఉన్నాం: బొత్స సత్యనారాయణ
అమరావతి: ఏపీలో మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తేల్చి చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నేతల వ్యాఖ్యలు తమకు ప్రామాణికం కాదన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధానుల అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఏపీ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో …
Read More »