వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత డెవలప్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.. దీనిద్వారా ఎంతోమంది పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగనుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేల లోపు ఆదాయం గల కుటుంబాలు. ప్రస్తుతం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వారిని కూడా అర్హులుగా చేశారు.. గతంలో …
Read More »తెలంగాణలో 52,996 మంది జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్ణిస్తున్న జర్నలిస్ట్ కాలనీ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు..ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ దేశంలో మరి ఎక్కడా లేని రీతిలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు సైతం కలిసివచ్చారు అదే భావనతో సీఎం కేసీఆర్ గారు సంక్షేమానికి అత్యధిక …
Read More »