ప్రియుడు లేదా ప్రియురాలిపై ప్రేమ ఉంటే దాన్ని ఎన్నో విధాలుగా వ్యక్తం చేయొచ్చు. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోతే దానికీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయినా ఇవేమీ పట్టవన్నట్లు కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తుంటూ కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంటారు. అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. సౌల్కుచి జిల్లాకు చెందిన ఓ యువకుడిని ఓ యువతి ప్రేమిస్తోంది. ఫేస్బుక్లో చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని విధంగా వారిద్దరూ ప్రేమలో …
Read More »కాబోయే భర్త అని కూడా చూడకుండా అరెస్ట్ చేసిన లేడీ ఎస్సై
తనకు కాబోయే భర్త అని కూడా చూడకుండా ఓ వ్యక్తిని లేడీ ఎస్సై అరెస్ట్ చేసేసింది. ఈ ఘటన అస్సాంలోని నాగాన్ జిల్లాలో చోటుచేసుకుంది. రాణా పొగాగ్ అనే వ్యక్తి ఓఎన్జీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందిని మోసం చేశాడు. జున్మోణి అనే యువతి ఎస్సైగా పనిచేస్తోంది. రరాణా పొగాగ్ అనే వ్యక్తికి ఆమెతో ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఆమె ఎస్సైగా పనిచేస్తున్న చోటే అతడిపై కేసు నమోదైంది. రూ.కోట్లలో …
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా …
Read More »తెలంగాణ బాటలో అసోం
తెలంగాణ రాష్ట్రం బాటలో అసోం రాష్ట్రం నడిచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్, స్విమ్మింగ్ఫూల్స్, సినిమా హాల్స్ను మూసివేస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కృష్ణ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్ర, సీబీఎస్ఈ బోర్డుకు చెందిన పరీక్షలు మినహా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు …
Read More »ప్రభుత్వం సంచలనమైన పథకం..పెళ్లికుమార్తెకు తులం బంగారం
అసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాలికలను చదువుల దిశగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి వధువుకు 10 గ్రాముల బంగారం కానుకగా అందించేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘అరుంధతి బంగారు పథకం’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా బాల్యవివాహాల నిరోధం, మహిళా సాధికారత లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ …
Read More »జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..
సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో …
Read More »