కైస్ట్ చర్చ్ లో ఈ రోజు శనివారం టీమిండియా ,కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయం మొదలైన ఈ మ్యాచులో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆర్థశతకం సాధించిన తర్వాత హనుమా విహారీ ఔటయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ముగిసేవరకు ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 53.4ఓవర్లలో 194పరుగులను సాధించింది. చతేశ్వర్ పుజారా యాబై మూడు పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. టెస్టుల్లో పుజారాకు …
Read More »ట్విట్టర్ వేదికగా గంగూలీపై విరుచుకుపడ్డ యువరాజ్..అసలు కారణం ఇదే !
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘దాదా’ గా ప్రసిద్ధి. భారత క్రికెట్ యొక్క దిగ్గజ వ్యక్తులలో గంగూలీ ఒకరు. అంతేకాకుండా అతడిని ‘మోడరన్ ఇండియన్ క్రికెట్ యొక్క రూపం’ అని కూడా పిలుస్తారు. 1990 సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత గంగూలీ భారత జట్టు భాధ్యతలు తీసుకొని ఇండియా అంటే బలమైన జట్లలో ఒకటిగా నిలిచేలా చేసాడు.తన ఆఫ్ మరియు ఆన్-ఫీల్డ్ దూకుడు మరియు మ్యాన్-మేనేజ్మెంట్ నైపుణ్యాలతో, …
Read More »ఇషాంత్ రీఎంట్రీ
కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …
Read More »14వేల క్లబ్ లో రోహిత్
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పద్నాలుగు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. కివీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో ముప్పై ఒకటి వ్యక్తిగత పరుగుల దగ్గర రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డును లిఖించుకున్నాడు. అయితే అత్యధిక పరుగులు …
Read More »ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సంచలనం సృష్టించాడు. ఇందులో భాగంగా బైలేటరల్ టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐదో టీ20లో 45 పరుగులు చేసిన రాహుల్ కు అంతకుముందు మ్యాచులో 56 నాటౌట్,57నాటౌట్,27,39పరుగులు చేశాడు. అయితే అంతముందు విరాట్ కోహ్లీ 2016లో ఆసీస్ తో మూడు మ్యాచుల్లో 199,2019లో వెస్టిండీస్ పై ,మూడు మ్యాచుల్లో 183పరుగులు చేశాడు.
Read More »టీమిండియా బౌలర్లు ఢమాల్
టీమిండియాతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బారత బౌలర్లను ఉతికిఆరేసి ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 203పరుగులను సాధించింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఆటగాళ్ళు భారత బౌలర్లపై రెచ్చిపోయారు. ఓపెనర్లు మున్రో (59),గఫ్తిల్(30)రాణించారు. కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు,నాలుగు సిక్సులతో యాబై ఒక్క పరుగులు చేశాడు. చివర్లో టేలర్(54*)భారత బౌలర్లను దుమ్ము దులిపాడు. మరోవైపు టీమిండియా బౌలర్లలో బుమ్రా,శార్దూల్,జడేజా,చాహల్ ,దూబేలకు తలో …
Read More »కివీస్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన
వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దేశవాళీల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తున్న ముంబై యువ అటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో శిఖర్ ధావన్ దూరమయ్యాడు.మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో తన చోటును నిలుపుకున్నాడు. టీమిండియా జట్టు – విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, …
Read More »టీమిండియాకు గట్టి షాక్
టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. త్వరలో కివీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రంజీ మ్యాచ్లో ఆడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. ఇషాంత్ శర్మకు గాయం కావడంతో టెస్టు సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా అనేది సందేహాంగా మారింది. విదర్భతో రెండో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ముపై ఒక్క ఏళ్ళ ఢిల్లీ పేసర్ ఫుల్ లెంగ్త్ లో …
Read More »కివీస్ పర్యటనకు శిఖర్ ధావన్ దూరం
టీమిండియా సీనియర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరం కానున్నారు. శిఖర్ ధావన్ కు మరల గాయం కావడంతో అతను దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు యజమాన్యం తెలిపింది. ఆసీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో ధావన్ గాయపడ్దాడు. అయిన కానీ గాయాన్ని లెక్కచేయకుండా నిన్న ఆదివారం జరిగిన మూడో మ్యాచులో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫించ్ …
Read More »కివీస్ టీమిండియా పర్యటన షెడ్యూల్ ఇదే
* జనవరి 24-తొలి టీ20 * జనవరి 26-రెండో టీ20 * జనవరి 29-మూడో టీ20 * జనవరి 31-నాలుగో టీ20 * ఫిబ్రవరి 5-తొలి వన్డే * ఫిబ్రవరి8-రెండో వన్డే * ఫిబ్రవరి 11-మూడో వన్డే * ఫిబ్రవరి 21నుండి మొదటి టెస్టు * ఫిబ్రవరి 29నుండి రెండో టెస్టు
Read More »