Home / Tag Archives: bjp (page 212)

Tag Archives: bjp

దేశమంతా వైసీపీ పేరు మారుమ్రోగడమే ఇందుకు కారణమా.?

దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక ఎంపీసీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. దేశమంతా జగన్ పార్టీ పేరు మారుమ్రోగింది. అయితే ఇపుడు పార్టీకి, పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని కేంద్రంలో పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యుల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట. ఇందులో భాగంగానే తాజాగా బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తాజాగా ఏపీముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని …

Read More »

సోషల్‌ మీడియా సోల్జర్స్‌ కి కేటీఆర్ అభినందనలు

తెలంగాణలో రాష్ట్రంంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలుపొంది నూతనంగా ఎన్నికైనా జిల్లా పరిషత్‌ చైర్మన్లకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం అయిన విషయం తెలిసిందే. ఇంతటి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలన్నారు. టీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అలాగే సోషల్‌ మీడియా సోల్జర్స్‌కు అభినందనలు తెలుపుతూ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

Read More »

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కేంద్రమంత్రి..ఏమన్నారంటే ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అదే ఊపుమీద ఉన్నజగన్ ప్రమాణస్వీకారం చేయకముందే చాలా వరకు తన భాద్యతలను చేపట్టడం జరిగింది.ఇక ప్రమాణస్వీకారం అనంతరం యువ కెరటంలా దూసుకుపోతూ కనీవినీ ఎరుగని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.అంతేకాకుండా ఈరోజు మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.అయితే దీపిపై స్పందించి కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత, …

Read More »

విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేసిన నాని.. కారణాలేంటి?

సార్వ‌త్రిక ఫ‌లితాలు వ‌చ్చి ప‌దిరోజులైనా గ‌డ‌వ‌క‌ముందే తెలుగుతమ్ముళ్లలో అలకలు, గొడవలు ప్రారంభమయ్యాయి. టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఈ సమయంలో ఉన్న నాయకులంతా కలిసి పార్టీని బ‌లోపేతం చేయకుండా ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. విజ‌య‌వాడ ఎంపి కేశినేని నాని వ్యవహారశైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు నానికి పార్ల‌మెంట్ విప్ పదవి ఇవ్వడంతో నాని తనకు విప్ ప‌ద‌వి అవ‌స‌రం లేదంటూ సోష‌ల్ మీడియాలో …

Read More »

ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు నిన్న మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో …

Read More »

అపోజిషన్ కోట్లు ఖర్చు పెట్టినా ఈయననెందుకు ఓడించలేకపోయారు.? సామాన్యుడు కేంద్రమంత్రి ఎలా అయ్యాడు.?

రాజకీయ పార్టీల్లో ఇలాంటివారు ఉండడం ఒక ఎత్తయితే.. ప్రజలు వారిని ఆదరించి గెలిపించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అసలు ఎవరీయన.? ఏమిటి ఈయన గొప్పదనం.? ఈయన పేరు ప్రతాప్ చంద్ర సారంగి, అలియాస్ మోడీ బాలాసోర్(ఒడీస్సా మోదీ), ఉండేది ఒడీస్సా రాష్ట్రంలో, పోటీ చేసింది బాలాసోర్ నియోజకవర్గం MPగా, ఈయన నేపధ్యం ఫోటోలు చూస్తే సరిపోతుంది.. ఫోటోలో ఉన్నది అయన ఇల్లు.. సరిగా ఇంటి పైన గడ్డికూడా లేదు.. భుజానికి సంచి, …

Read More »

కమలం లోకి సైకిల్.. కమలనాధులతో ఇప్పటికే ముగిసిన చర్చలు.. ఎందుకంటే.?

ఏపీ రాజకీయాల్లో అనూహ్యమార్పులు కనిపించనున్నాయని తెలుస్తోంది. జగన్ దెబ్బకు కుదేలైన టీడీపీ వచ్చే ఎన్నికల్లోపు కనీసం కోలుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ టీడీపీ ఇప్పుడే కోలుకునేలా కనిపించట్లేదు.. మరోవైపు తాజాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. దేశవ్యాప్తంగా ఫామ్ లో ఉన్న బీజేపీ అదే ఊపుతో ముందుకెళ్లేలా కమలనాథులు అడుగులేస్తున్నారు. ఇప్పటికే పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలోనూ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే వచ్చే ఏపీ …

Read More »

సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైందంటే..

సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ …

Read More »

మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?

దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్‌కాల్స్‌ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్‌ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, రవిశంకర్‌ ప్రసాద్‌, అనుప్రియ పటేల్‌, రాందాస్‌ అథావలే, మిత్రపక్ష నేత …

Read More »

ప్రజా తీర్పునకు వందనం-ఎడిటోరియల్

ప్రజల విజ్ఞత గొప్పది. ప్రజల తీర్పు ఉన్నతమైనది. ఆయా రాజకీయపక్షాలకు, వారి విధానాలకు ఆమోదాన్ని, అసమ్మతిని తెలిపే విశిష్ట సందర్భం ఎన్నికల తీర్పు. భారతీయ జనతా పార్టీ విజయం అపూర్వమైనది. దేశ చరిత్రలో ఇప్పటివరకు కాంగ్రెస్ మాత్రమే ఇన్ని స్థానా లు గెల్చుకున్న పార్టీగా రికార్డుల్లోకి ఎక్కింది. మరే కాంగ్రెసేతర పార్టీకి అటువంటి అవకాశం మునుపు రాలేదు. ఇప్పుడు బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు, కూటమిగా 353 స్థానాలు గెల్చుకొని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat