ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ చేయని పనులు కూడా తామే చేశామంటు గొప్పలు చెప్పుకుంటుంది.ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయమని అడిగితే తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెడుతున్నారు. 4 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు, ఎన్నికలు సమీపిస్తున్నవేల ఇప్పుడు ఈ ఏదాదిలో పూర్తిచేస్తామంటు డబ్బాలు కొట్టడం పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్న సమస్యను ప్రశ్నిస్తే వీరు వైసీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు …
Read More »వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వెన్నుపోటును వివరంగా
రాజకీయాలలో ఎవరు, ఎక్కడ ఉంటారో చెప్పలేని పరిస్థితి.. అవును.. ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి కుటుంబం పేరు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు అందుకొనే కీలక సమయంలోనూ కీలకంగా వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయన భార్య ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వీరి కుమారుడు, ఎన్టీఆర్ కు మనుమడు హితేష్ కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం …
Read More »జగన్ వల్లే జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా ప్రాధాన్యత సంతరించుకుందా?
వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పలు సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్లో భరోసా, స్థైర్యాన్ని నింపుతూ సాగిన ఈ పాదయాత్ర అధికార టీడీపీని బెంబేలెత్తించగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో గుబులు రేపింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చి రాష్ట్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరులూదింది. ప్రజలందరూ ప్రత్యేక హోదాపైనే ఆశలు పెట్టుకోగా అదే …
Read More »బాబు అసలు రంగు బయటపెట్టిన మోడీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఏపీలోని బూత్స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడికే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఎందరో యువతీ, యువకుల జీవితాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కుమారుడికి పదవులు ఇచ్చి అతడి ఎదుగుదలకే ఉపయోగపడ్డారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. ఎన్టీఆర్నే మోసం …
Read More »కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …
Read More »ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర ప్రభుత్వం తీరును టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వబోమని పార్లమెంటులో కేంద్ర జలవనరులశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్మేఘ్వాల్ ప్రకటించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే …
Read More »గులాబీకే పార్లమెంటు పట్టం..సంచలన సర్వేలో స్పష్టం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా తీర్పునివ్వనున్నారని ప్రముఖ సర్వే సంస్థ స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లుండగా.. అందులో 16 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోసియేట్స్ సర్వే సంస్థ తెలిపింది. మిగిలిన హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎప్పటిలాగే ఎంఐఎం పార్టీ గెలుచుకుంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను అక్కున చేర్చుకోవడానికి అనేక కారణాలున్నాయని, 57 ఏండ్ల …
Read More »జగన్ ని విమర్శిస్తున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి
‘ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం. …
Read More »ఆ ఒక్క విషయంలో ఓర్చుకోలేక పోతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ విమర్శించకూడదట.. విమర్శల పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందట.. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేకుండా విమర్శలు చేయడంకూడా చంద్రబాబుకే చెల్లింది. కలిసి ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీనే నోటికొచ్చినట్టు విమర్శించే చంద్రబాబు ను ఎవ్వరూ ఏమీ అనొద్దట.. దేశంలో టెక్నాలజీ పెరగటానికి తానే పితామహుడినని చెప్పుకుని, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే …
Read More »ఎన్నికలు దగ్గర పడుతున్న శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు
వైఎస్ జగన్ అనే ఒక నిజాన్ని గెలవడానికి ఎన్నో అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. జగన్ అనే వెలుగును చీకటితో కమ్మేద్దామని కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెగబడుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రజల మద్దతుతో పోరాటం చేస్తున్న జగన్ నిప్పురవ్వను ఆర్పేయాలని విష ప్రయోగాలకు వెనుకాడటం లేదు. గెలవాలంటే నిలవాలనే సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలవాలంటే అడ్డు తొలగించుకోవాలన్నంత నీచ రాజకీయాలు ఇప్పుడు …
Read More »