తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య,మున్సిపల్,పోలీసు శాఖలకు చెందిన అధికారులతో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.మీడియాతో మాట్లాడుతూ ” లాక్ డౌన్ కార్యక్రమంలో స్థానిక పోలీసు,మున్సిపాలిటీ అధికారులు ,సిబ్బంది,కలెక్టర్లు మాత్రమే కన్పిస్తున్నారు.ప్రజాప్రతినిధులు ఎక్కడని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .మనల్ని …
Read More »కరోనా ఎఫెక్ట్ – సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లాక్ డౌన్ సందర్భంగా ప్రజలందరూ తమ బాధ్యతను మరిచి రోడ్లపై కి రావడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు …
Read More »ప్రమాదంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు
వినడానికి వింతగా..కొంత బాధగా ఉన్న కానీ ఇది నిజం..ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో గజగజలాడుతున్న ప్రపంచానికి మేమున్నామనే భరోసానిస్తూ ఇరవై నాలుగంటలు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు వైద్యులు ,ఇతర వైద్య సిబ్బంది. అయితే వీళ్లు పెద్ద ప్రమాదంలో పడ్డారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు,నర్సులకు,ఇతర వైద్య సిబ్బందికి తమ దగ్గర అద్దెలకు ఇళ్లను ఇవ్వము అని తేల్చి …
Read More »కోవిడ్ 19 నిర్మూలను ఏపీ భవన్ లో కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు
కోవిడ్ – 19 వైరస్ నిర్మూలనకు సంబంధించిన పటిష్ట భద్రతా చర్యలలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సూచనల మేరకు ఏపి భవన్ లో ఉద్యోగుల సంక్షేమార్థం రెసిడెంట్ కమిషనర్ శ్రీమతి భావన సక్సేనా ఈరోజు సోమవారం నుండి మార్చ్ 31వ తేదీ వరకు తగిన ఆదేశాలను జారీచేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ భవన్ లోని కార్యాలయాలైన పే & అకౌంట్స్, అకౌంట్స్ విభాగం, ఎస్టాబ్లిష్మెంట్, లీగల్ …
Read More »తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు
తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన చందానగర్కు చెందిన 39 ఏళ్ల వివాహితకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగంపేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్టుగా తెలిపింది. దీంతో తెలంగాణలో …
Read More »కరోనా రిలీఫ్ ఫండ్.. ఏపీ వైసీపీ మంత్రి భారీ విరాళం
కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితం అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది . అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని , ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించాయి.ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ పనిలో ఉన్నాయి. ఇక తాజాగా ఏపీలో కూడా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు సాయం అందిస్తామని …
Read More »ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్
విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అవుతున్నది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్గా తేలింది. వారిని ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొన్నది. లండన్ నుంచి వచ్చిన ఏపీలోని గుంటూరుకు చెందిన యువకుడు (24), హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన యువకుడు (23), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువకుడు (23), స్వీడన్ నుంచి వచ్చిన ఏపీలోని రాజోలుకు చెందిన యువకుడు (26), …
Read More »భారత్ లో 415కరోనా కేసులు
భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 415కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. అత్యధికంగా మహరాష్ట్రలో 64,కేరళలో 52,గుజరాత్ లో 29,తెలంగాణలో 28,ఏపీలో 6కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వలన ఇప్పటి వరకు మొత్తం ఏడు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. ఇంతలా వైరస్ ప్రభలతున్న కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాల ఆదేశాలను పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.
Read More »లాక్ డౌన్ పై ప్రధాని మోదీ సీరియస్
దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. కొందరు ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. మనకోసం మనందరి కోసం ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలు లాక్ డౌన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. అయితే …
Read More »కరోనా ఎఫెక్ట్ -ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుంది.ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించాయి. ఈ క్రమంలో ఎల్ఐసీ తమ పాలసీదారులకు శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో బీమా ప్రీమియన్ కట్టలేని వారికోసం గడవును పెంచింది. ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు పాలసీదారులు ఆఫ్ లైన్ లో ప్రీమియం చెల్లించవచ్చు అని తెలిపింది. ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించలేని …
Read More »