Politics భారత్ మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు నెలకొంటూనే ఉంటూనే ఉన్నాయి అలాగే చైనా ప్రతినిత్యం భారత్ పై ఏదో ఒక రూపంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ తవానికి సెక్టార్లో చైనా భారత్ మధ్య సంఘర్షణ అనంతరం ఈ దేశాల మధ్య వివాదాలు మరింత మొదలైన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మరచి భారత్ చైనాకు సాయం చేయనున్నట్లు తెలుస్తోంది… …
Read More »కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
చైనాలో అనూహ్య రీతిలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వారికి త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో కోరింది. చైనాలో తీవ్రమైన కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరమే అని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్రత ఉన్నదో ఆ దేశం వెల్లడించాలని టెడ్రోస్ కోరారు. హాస్పిటళ్లలో జరుగుతున్న అడ్మిషన్లు, …
Read More »ఎక్స్బీబీ కరోనా ప్రాణాంతకమా..?
కొవిడ్ ఒమిక్రాన్ ఎక్స్బీబీ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రారంభమైందని.. ప్రాణాంతకమని.. దాన్ని గుర్తించడం అంత సులభమేమీ కాదంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి దగ్గు, జ్వరం వంటివేమీ ఉండవని.. కీళ్ల నొప్పులు, తలనొప్పి, న్యూమోనియా వంటివి పరిమితంగా ఉంటాయని సదరు న్యూస్ సారాంశం. దీని మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న …
Read More »మరోసారి కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్
మూడు విడతలుగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు రికార్డులు ద్వారా స్పష్టమవుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ను మొదటిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామని …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గత 24 గంటల్లో 6,395 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,614 మంది బాధితులు కరోనా మహమ్మారి కోలుకున్నారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,78,636కు చేరాయి. ఇందులో 4,39,00,204 మంది …
Read More »దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,72,241కి చేరాయి. ఇందులో 4,38,93,590 మంది కరోనా మహమ్మారి వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,28,057 మంది కరోనా భారీన పడి మరణించారు. ఇంకా దేశ వ్యాప్తంగా మొత్తం 50,594 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 7094 మంది కోలుకున్నారు. 16 మంది మరణించారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో …
Read More »దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకున్నారు… 5,27,991 మంది బాధితులు కరోనా మహమ్మారి భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో 55,114 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో మంది మరణించగా, 8414 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.నిన్న బుధవారం 7231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తాజాగా నేడు గురువారం కొత్తగా 7946 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, మరో …
Read More »దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 9560 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కి చేరాయి. ఇందులో 4,37,83,788 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మృతిచెందగా, 87,311 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 41 మంది మృతిచెందగా, 12,875 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా తీవ్రత
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,813 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,040 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 208.31 కోట్ల కోవిడ్ డోసుల పంపిణీ జరిగింది.
Read More »