Home / Tag Archives: chandhrababu (page 82)

Tag Archives: chandhrababu

ఎంపీ పదవీకి సీఎం రమేష్ రాజీనామా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారు.ఈ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన లోక్ సభలో అది నుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. See Also:ఆనం బ్రదర్స్ కు బిగ్ షాక్-విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..! సభ ప్రారంభం కాగానే …

Read More »

జగన్ చేత కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సమస్య ..విన్న వెంటనే ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు అక్కడ ఉన్నవారనందర్నీ కన్నీళ్లు పెట్టించిన సంఘటన ఇది .కనీసం లోకం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే అనేక సమస్యలతో సతమతమయ్యే చిన్నారి గుంటూరు లో పాదయాత్ర చేసున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లి అయిన మాదలకు చెందిన శెట్టి వెంకటలక్ష్మి జగన్ తో మాట్లాడుతూ అయ్యా పుట్టడంతోనే నా బిడ్డకు రెండు చేతులకు ఉన్న …

Read More »

వైసీపీ ఎంపీలు రాజీనామా ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఐదుగురు లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై వైసీపీ అనేక పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న సంగతి విదితమే. గత సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో ముఖ్యంగా విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పిన ఇటు రాష్ట్రంలో టీడీపీ ,అటు కేంద్రంలో బీజేపీ సర్కారు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరును నిరసిస్తూ …

Read More »

టైం ..ప్లేస్ మీరు ఫిక్స్ చేయండి- చంద్రబాబు &బ్యాచ్ కు విజయసాయి రెడ్డి సవాలు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయ సాయి రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు దిమ్మతిరిగి బొమ్మ కనపడే సవాలు విసిరారు.ఆయన ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నాననిఅన్నారు. టీడీపీ అంటేనే …

Read More »

చిన్నబాబు నోటి నుండి మరో ఆణిముత్యం ..నెటిజన్లు సెటైర్ల వర్షం ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తన సత్తా చాటారు.ఆయన ఈ రోజు సభలో ఎమ్మెల్సీ మూర్తి విశాఖ పట్టణంలో ఐటీ టవర్ల నిర్మాణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ “రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది.యువతకు ఉపాధి …

Read More »

చంద్రబాబు గుట్టును బట్టబయలు చేసిన ఆస్థాన మీడియా ..!

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి.ఇటు తెలంగాణ అటు ఏపీలో ఉన్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ లో పద్నాలుగు ఛానల్స్ చంద్రబాబు కన్నుసైగలో నడుస్తాయి అని జగమెరిగిన సత్యం.చంద్రబాబు నందిని చూపించి పంది అంటే పంది అని ..పందిని చూపించి నంది అని చెబితే ప్రచారం చేస్తాయి ఆ మీడియా.అంతటి అనుకూలంగా మీడియా వలన …

Read More »

ఆంధ్రాకి ప్రత్యేక హోదా.. తెలంగాణ కి ప్రత్యేక ప్యాకేజీ !

ప్రస్తుతం ఏపీలో రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర పాలక ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చిన సంగతి విదితమే.గత ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా హామీ మీదనే ఇటు రాష్ట్రంలో టీడీపీ అటు కేంద్రంలో బీజేపీ నవ్యాంధ్ర ఎన్నికల బరిలోకి దిగాయి.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హమీను తుంగలో తొక్కాయి.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చి …

Read More »

240కోట్ల రూపాయల విలువ చేసే భూమి బాబు బినామీ స్వాహా ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ.తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు బీనామీగా ఉన్న ఒక వ్యక్తీకి రెండు వందల నలబై కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా కట్టబెట్టారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా …

Read More »

చంద్రబాబు అత్యంత కీలక నిర్ణయం ..నాలుగు యేండ్లల్లోనే తొలిసారిగా ..!

ఏపీ ముఖ్యమంత్రి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏళ్ళ చరిత్రలోనే అత్యంత కీలక ..ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు ముఖ్యమంత్రి నారా రాష్ట్ర సచివాలయం ఉన్న వెలగపూడిలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు . అందులో భాగంగా రాష్ట్రంలో చిన్న చితక పార్టీల దగ్గర నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ వరకు …

Read More »

జగన్ పై అప్పటి పాలక ప్రతిపక్షాలు పెట్టిన కేసులు నిజం కావా ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో నాంపల్లి లో ఉన్న ప్రత్యేక కోర్టుకు హాజరవుతారు.అయితే జగన్ మీద అప్పటి పాలక ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అక్రమ కేసులు బనాయించారు.ఇదే విషయం గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తైన సందర్భంగా మీడియా సాక్షిగా చెప్పాడు .ఆయితే తాజాగా ఏబీఎన్ జగన్ అక్రమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat