ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అతని ఆస్తాన మీడియాను ఒక ఆట ఆడుకున్నాడు ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణమురళి.నిన్న శుక్రవారం పోసాని ప్రముఖ తెలుగు మీడియా న్యూస్ ఛానల్ టీవీ5కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆ ఇంటర్వ్యూ లో ఇ సాంబశివరావు మాట్లాడుతూ మీ సినిమావాళ్ళు ఏపీ ప్రజల కోసం పోరాటాలు చేయలేరా..ప్రజల్లో కష్టాల్లో ఉంటె ముందుకురారా .. ప్రత్యేక హోదా గురించి …
Read More »మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానిస్తున్న ఆస్థాన మీడియా-మహిళా సంఘాలు ఎక్కడ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని ఆస్థాన మీడియాగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శిస్తున్న కొన్ని తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్స్ లో పనిచేసేవారికి ఆడవారంటే ఎంత మర్యాదనో..గౌరవమో గత కొంతకాలంగా మహిళలను ఉద్దేశించి వారు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కోడలు మగబిడ్డను కంటానంటే అత్తా వద్దంటదా అని యావత్తు మహిళా లోకాన్ని …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ఎవరికెన్ని..!
ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ ,బీజేపీ పార్టీలు తమ నాలుగేళ్ళ అనుబంధాన్ని తెంచుకున్నాయి.ఇలాంటి తరుణంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అని …
Read More »అప్రూవర్ గా మారిన టీడీపీ ఎంపీ -రానున్న పదిరోజుల్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ ..!
అది దాదాపు మూడున్నర దశాబ్దాలుకు పైగా చరిత్ర ఉన్న పార్టీ.తెలుగోడి ఆత్మగౌరవం అనే ట్యాగ్ తో మొదలైన పార్టీ ..దశాబ్దాల చరిత్ర ..కొన్నేండ్ల అరాచక పాలనకు తెరదించిన పార్టీ.అన్నిటికి మించి ఢిల్లీ వాళ్ళను గల్లీకి రప్పించి మెడలు వంచిన పార్టీ.ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..అదే టీడీపీ పార్టీ గురించి.అయితే ఆ పార్టీను ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అప్పటి …
Read More »ఎంపీ కొత్తపల్లి గీతకు ప్రాణహాని..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన ఎంపీ కొత్తపల్లి గీత ప్రాణానికి హాని ఉందని ఆమె దేశ రాజధాని ఢిల్లీ నగర పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఢిల్లీలో కొంతమంది గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. నేను లోక్ సభకు హాజరుకాకుండా ఉండాలని ..లేకపోతే దాడికి పాల్పడతామని వార్రు బెదిరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే ప్రస్తుతం …
Read More »కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో ఎంపీ సుజన రహస్య భేటీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఇటివల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సుజన చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా భేటీ అయ్యారు అని వార్తలు దేశ రాజధాని ఢిల్లీలో ..జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇటివల ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి పోవడంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలుగా …
Read More »చంద్రబాబు వెంట ఉండేవారంతా నేరస్తులా ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నాదగ్గరకు నేరస్తులు రావాలంటే భయపడతారు.రాష్ట్రంలో ఎటువంటి అవినీతి అక్రమాలు చేసే నేరస్తులు లేకుండా చేయాలన్నదే తన అభిమతం అని చెప్పారు.దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన జగన్ టీమ్ కొన్ని సాక్ష్యాలను ,ఫోటోలను చంద్రబాబుతో ఉన్న నేరస్తుల గురించి రాస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టారు.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి ..ఉన్నది …
Read More »జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వెనక అసలు కథ ఇదే ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రస్తుత నవ్యాంధ్ర రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ కి చెందిన పి శంకర్ రావు ,టీడీపీ పార్టీకి చెందిన దివంగత మాజీ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ సాయంతో కేంద్ర మంత్రి పి చిదంబరం నాయకత్వంలో పలు అక్రమ కేసులు బనాయించిన సంగతి తెల్సిందే.అయితే …
Read More »టీడీపీ సర్కారుకు ఎన్డీఏ సర్కారు షాక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది. మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు …
Read More »మాట మీద నిలబడటం చేతకాదా ..!
మంచు మోహన్ బాబు మరోసారి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో ఎలా చేరతారు.ఎలా మంత్రులుగా వ్యవహరిస్తారు.ప్రజలకు ఏమి సేవ చేస్తారు అంటూ నిప్పులు చెరిగిన ఆయన తాజాగా మరోసారి ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో సక్కగా సాగుచేసి నారు నాటితే వరిపెరుగుతుంది.అదే మాట …
Read More »