ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి భద్రతను తగ్గించడంపై దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. గతంలో చంద్రబాబుకు ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది బాబుకు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టంచేశారు. 24 గంటలూ ఒక్కరే …
Read More »జగన్ దెబ్బకు టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతుందా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు హయంలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో టీడీపీ నాయకులు, మంత్రులు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న …
Read More »రోజురోజుకి పచ్చ బ్యాచ్ రాద్ధాంతం ఎక్కువవుతుంది..దీనిపై కూడా ?
అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో …
Read More »ఆ సెంటిమెంట్ ప్రకారం పార్టీ మారనున్న పయ్యావుల… ప్రచారం చేస్తుంది ఎవరో తెలుసా…?
తెలుగు రాజకీయాల్లో ఉన్న సెంటిమెంట్లు మరెక్కడా ఉండవేమో..ఇక టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను కూడా ఓ సెంటిమెంట్ పట్టి పీడిస్తుంది. పాపం పయ్యావులకు మంత్రి కావాలని ఆశ…టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా పయ్యావుల ఓడిపోవడం, పయ్యావుల గెలిచినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం సెంటిమెంట్గా మారింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఓడిపోయారు. 2019లో చచ్చీచెడీ గెలిస్తే…టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి …
Read More »చంద్రబాబుది ఆర్థిక క్రమ శిక్షణ లేని పాలన… కాగ్ సంచలనాత్మక రిపోర్ట్…!
అవసరానికి మించి దుబారా.. సర్వం దోపిడీ.. అప్పుల మీద అప్పులు…ఇది గత ఐదేళ్ల చంద్రబాబు పాలన… అడ్డగోలుగా ప్రభుత్వ నిధులను దుబారా చేస్తూ, అందినకాడిని తన తాబేదార్లకు పంచిపెట్టిన చంద్రబాబు ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని స్వయంగా కాగ్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. 2017 -18 FRBM చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో అప్పులు 25 .09 శాతం ఉండాల్సి ఉండగా 32 .30 శాతం ఉంది. …
Read More »నాకు ఇప్పుడే అర్జెంట్ గా ముఖ్యమంత్రి అవ్వాలని లేదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కోసం నిలబడతానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని, ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా …
Read More »చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైర్..దొంగ ప్రచారాలు మానుకో !
ఏపీ అసెంబ్లీలో భాగంగా ఈరోజు కూడా ఎదావిదిగా సభ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు చేసిన దొంగ ప్రచారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపధ్యంలో తన పరువు పోతుందని బాబూ ఏదోక సాకుతో సభని గందరగోళానికి గురిచేస్తున్నారు. అలాంటి పనులు చేయడంతో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు సస్పెండ్ అయిన బాబుకి బుద్ధి రాలేదనే చెప్పాలి. ఇక …
Read More »శ్రీ లక్ష్మికి హైకోర్టులో ఊరట..కేసులు కొట్టివేత
దాల్మియా సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిదితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మికి హైకోర్టు ఊరటనిచ్చింది.కాపు అనే దుగ్ధతో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు తప్పు లేకున్నా దాదాపుగా వికలాంగురాలిగా చేశారనేది గుర్తుంచుకోండి… అదే బాబు వర్గపు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఈ విధంగా చేశేవారా?గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిజాయితీగా వ్యవహరించినందుకు, కాపు కుల అనే అక్కసుతో చంద్రబాబు ఆమెని …
Read More »టీడీపీ టికెట్ పై పోటీ చేద్దామనుకుని కాపు జాతిని తాకట్టు పెట్టావ్.. జగన్ హామీ ఇచ్చాడా ఏనాడైనా
కాపు రిజర్వేషన్లపై కాపునేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆ లేఖలో జగన్ పై ముద్రగడ మండిపడటం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యా జగన్ గారు.. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని తెలిపారు. కొద్దిరోజులక్రితం సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు రావడంతో ఆమె బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే పరిస్ధితి …
Read More »ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న చంద్రబాబు దొంగ ప్రచారాలు..?
నా ప్రతిభను అన్ని దేశాలు గుర్తిస్తున్నాయని..ఈ మేరకు దేశంలో ఏ ముఖ్యమంత్రిని పిలవని విధంగా నన్ను మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు పిలుస్తారని బాబుగారు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, చంద్రబాబును ప్రత్యేకంగా ఎప్పుడూ ఈ సమావేశాలకు పిలవలేదని ఆయనే కోట్లు కర్చుపెట్టి వెళ్ళినట్లు సాక్షాలతో సహా బయటపడ్డాయి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు గారు దావోస్లో ఏపీ లాంజ్ …
Read More »