సీఎం జగన్ మాట్లాడేది చేస్తున్నారు.. చేసే ముందే చెప్తున్నారు. ఉదాహరణకు నెలరోజుల క్రితం ముఖ్యమంత్రి అయిన జగన్ 108 వాహనాలు త్వరితగతిన రోడ్లపైకి రావాలని ఆదేశించారు. అయితే అందరూ ఈ తతంగం పూర్తవడానికి కనీసం ఏడాదిన్నర పడుతుందని అనుకున్నారు. అయితే జగన్ కేవలం ఆదేశాలిచ్చి మాట ఇచ్చి వదిలేయలేదు.. వాస్తవానికి 108 వాహనాల నిర్వహణకు జీవీకేఈఎంఆర్ఐ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్ కాలపరిమితి ఇటీవల ముగిసింది. దీంతో మళ్లీ కొత్తగా టెండర్లు …
Read More »బాబు గారి డ్రామా ఆర్టిస్టులు యాక్షన్ ఇరగదీస్తున్నారుగా..!
జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అన్యాయాలకి,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రతీఒక్కరిపై ఆక్షన్ తీసుకుంటున్నాడు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. జగన్ దెబ్బకు హేమాహేమీలు సైతం వణుకుతున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్ చేస్తున్న కార్యక్రమాలకు భయపడుతున్నాడు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నంతసేపు కోట్లు దోచుకున్నాడే తప్ప ఒక్క మంచి పని కూడా చెయ్యలేదని అర్దమైంది.ప్రస్తుతం జగన్ కరకట్ట పై ఉన్న అక్రమ …
Read More »మహేశ్ చంద్రబాబుకు.. నరేష్ జగన్ కు వైఎస్ గురించి చెప్పిన మాటలు ఆసక్తి రేపుతున్నాయి
ప్రముఖనటి, దర్శకనిర్మాత విజయనిర్మల ఈనెల 27వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. భార్య మృతితో కృష్ణ శోక సంద్రంలో ముగినిపోయారు. గత 50ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉన్నారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసి వెళ్లాల్సిందే. అలాంటి జీవిత భాగస్వామి ఒక్కసారిగా తనను ఒంటరిచేసి వెళ్లిపోవడంతో ఆ బాధను ఆయన తట్టుకోలేక కన్నీమున్నీరయ్యారు. …
Read More »చంద్రబాబుకు కొత్త టెన్షన్…లింగమనేని ఎఫెక్ట్..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళు అందరు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసిన జగన్ జగన్ అనే మాటే వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి నుండి నేటి వరకు తాను చేసిన పనులు,ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండడం వాటికోసమే ముందుకు వెళ్ళడం ఇలా ప్రతీపని తానే ముందుండి …
Read More »టీడీపీకి మరో దెబ్బ..మాజీ మంత్రి బీజేపీలోకి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులైన వారిలో మరియు బాబుపై ఈగ వాలినా స్పందించే వ్యక్తి సోమిరెడ్డి.ఆయన ఎన్నిసార్లు ఓడిపోయిన సరే టీడీపీలో మాత్రం చోటు ఉంటుంది.అందుకే ఘత ప్రభుత్వంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేసారు.సోమిరెడ్డి కి ఒక మంచి రికార్డు కూడా ఉంది.అదేంటి అంటే ఇప్పటివరకూ పోటీ చేసిన అన్నిసార్లు ఆయన ఓడిపోయి చెత్త రికార్డు తన సొంతం చేసుకున్నారు.అలాంటి వ్యక్తి టీడీపీ …
Read More »జగన్ దెబ్బకు..చింతమనేనికి భయం స్టార్ట్ అయ్యిందా ?
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్అర్సీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది.ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు,మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు.జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి టీడీపీ నాయకులు గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జగన్ దెబ్బకు భయపడుతున్నాడు.అధికారంలో ఉన్నంతసేపు టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,అక్రమాలకు అంతా ఇంత కాదు.అధికారులు …
Read More »ఇక భవిష్యత్తులో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు..బీజేపీ నేత ..!
ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ ఏపీ ఇంచార్జ్ సునీల్ ధియోదర్ కర్నూలులో మాట్లాడారు. పార్లమెంట్లో చంద్రబాబు బీజేపీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ఏపీ ప్రజలు టీడీపీపై అవిశ్వాసం పెట్టి వైసీపీని గెలిపించారని ఆయన అన్నారు. చంద్రబాబు కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని సునీల్ పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి …
Read More »ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ్వరూ జోక్యం చేసుకోరు..ఏ సమస్య వచ్చిన నేరుగా సీఎం పేషీలో కాల్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విధితమే.జగన్ తీసుకున్న నిర్ణయాలకు ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు.ఏపీలో నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసాడు.అవి గ్రామ వాలంటీర్లు కాగా ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.దీనిపై స్పందించిన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ …
Read More »జగన్ చేస్తున్న పని తెలిస్తే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఫిదా అవ్వకుండా ఉండలేరు
ఏపీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం జగన్ ఆదేశాలతో ప్రభుత్వం దృష్టిసారించింది. ముఖ్యంగా రాజధానిలోని కృష్ణానది కరకట్ట లోపలి అక్రమ కట్టడాల కూల్చివేత స్టార్ట్ అయ్యింది. కరకట్ట వెంబడి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై సీఆర్డీఏ అధికారులు ఇప్పటికే కొరడా ఝుళిపింస్తున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న లింగమనేని ఎస్టేట్స్ తో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటన్నింటికీ నోటీసులు జారీ చేసారు. నదీతీరానికి వంద మీటర్ల లోపు …
Read More »ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని లోకేశ్, చంద్రబాబు ఎలా భూస్థాపితం చేసారు.?
తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తాజా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.. 175 స్థానాల్లో కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. వీరిలో ఎవ్వరికీ సరైన మెజార్టీ కూడా రాలేదు. అయితే అతి తక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో అధికారపక్షంపై పోరాడేందుకు తమబలం సరిపోదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇటీవల నందమూరి బాలయ్య కూడా ఇదే అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీ అధికారం కోల్పోయి తుడిచి పెట్టుకుపోయే …
Read More »