Home / Tag Archives: Chandrababu (page 144)

Tag Archives: Chandrababu

ఆ”కారణాలతోనే” ఓటుబ్యాంకు కోల్పోయిన టీడీపీ

తాజాగా కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నిరాడంబరంగా రాజకీయాలతో సంబంధంలేకుండా జరగాల్సినా ఎక్కడికక్కడ జగన్ కాన్వాయ్ వెంట, కాన్వాయ్ వెళ్లే దారులనిండా జనం బారులు తీరుతున్నారు. ఎక్కడా ప్రసంగాలు లేకపోయినా జనం భారీస్థాయిలో కాన్వాయ్ వెళ్లే ప్రదేశాలకు చేరుకోవడం చూస్తుంటే ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఢీకొడుతున్న నాయకుని కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అర్ధమవుతోంది. టీడీపీ పాలన తరువాత వాటికి ప్రత్యామ్న్యాయంగా జగన్ …

Read More »

కర్నూల్ జిల్లా ఆ నియోజక వర్గాల్లో ఎవరు గెలుస్తారని తెలిసిపోయిందా..?

ఇప్పటికే నాలుగు సర్వేలు చేయించామని.. వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమేనని మఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సోమవారం కర్నూలు, నంద్యాల స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మొత్తం 14 నియోజక వర్గాలు ఉన్నాయి. అందులో కొంచెం టఫ్ గా ఉన్న నియోజక వర్గాలు నంద్యాల , ఆళ్లగడ్డ . అందుకే చంద్రబాబు …

Read More »

వైసీపీ దేశంలోనే తొలిస్థానం ఇండియా టుడే స‌ర్వే..

ఏపీలో ఎప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మునుపెన్న‌డూ లేని విధంగా పోలింగ్ శాతం న‌మోదైన సంగ‌తి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో అన్ని పార్టీలకు మరింత టెన్సన్ పెరిగింది. అయితే ఏపీలో జరిగిన ఎన్నికలపై అన్ని సర్వేల్లోనూ వైసీపీ ఫ్యాన్ గాలే వీస్తుందని తెలిపాయి. జాతీయ స్థాయిలో విశ్వసనీయత గల నేషనల్ మీడియా ఇండియా టుడే సర్వే కూడా జగన్ కే జై కొట్టింది. కొన్ని …

Read More »

మొదటిసారి చంద్రబాబుపై స్పందించిన నరేంద్ర మోడి.. కడిగి పారేసాడుగా..

ఆంధ్రప్రదేశ్ ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంల ట్యాంపరింగ్, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంశాలను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఏపీలో గెలుపు అసాధ్యమని తెలిసి ఆ ఓటమిని వేరే పార్టీల కుట్రగా చిత్రీకరిస్తున్నారు.. ఇప్పటికే జాతీయస్థాయిలో పలువిపక్ష పార్టీల నేతలను కలిసేందుకు తరచూ డిల్లీకి వెళ్తూ జాతీయ స్థాయిలో పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో పారదర్శకత కోసం 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ …

Read More »

దారుణంగా ఓడిపోతామని చెప్తున్న అభ్యర్ధులతోనూ రండి సమీక్ష చేద్దామంటున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల సమీక్షలను పూర్తి చేసారు. రోజూ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేస్తున్నారు. అలాగే పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్షలకు నియోజకవర్గాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు బూత్‌ లెవల్‌ కన్వీనర్లు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్‌ …

Read More »

రవిప్రకాష్ టీవీ9 ఆఫీస్ వద్దకు వస్తే అనుమతించొద్దు.. సెక్యూరిటీకి ఆదేశాలు.. శివాజీ ఎక్కడ

టీవీ9 షేర్ల వివాదంలో సొంత లబ్ధికోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీకి సంబంధించిన సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారనేది టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై వచ్చిన ప్రధాన అభ్యంతరం.. అయితే వీరిద్దరూ శుక్రవారం విచారణకు రావాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు నోటీసులు జారీచేసినా పోలీసు విచారణకు హాజరుకాలేదు. రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ విచారణకు డుమ్మా కొట్టగా మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ …

Read More »

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను దారుణంగా విమర్శించిన రాయపాటి

రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబానికి గుర్తింపుంది. రాయపాటి అడుగుజాడల్లో ఆయన సోదరుడు శ్రీనివాస్ ఇప్పటివరకూ నడిచారు. తొలినుంచి కాంగ్రెస్‌లో ఉన్న రాయపాటి కుటుంబం 2014ఎన్నికల్లో టీడీపీలో చేరింది. రాయపాటి ఆరుసార్లు ఎంపీగా పనిచేయగా శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్‌సాయి కృష్ణ, రంగబాబు రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా ఎన్నికల ముగిసిన తర్వాత గుంటూరు రాజకీయం …

Read More »

రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారింది..విజయసాయి రెడ్డి

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ పై ధ్వజమెత్తారు.రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారిందని వీళ్ల బారి నుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్ మెయిలర్లు,కుల పిచ్చగాండ్ల …

Read More »

మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…

ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన …

Read More »

ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ..?

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల జల్లు కురిపించాడు.ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబుని ఒక ఆట అడుకున్నటే.ఆయన ట్విట్టర్ లో తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం. చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ? …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat