Home / Tag Archives: Chandrababu (page 149)

Tag Archives: Chandrababu

తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?

రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన జిల్లా తూర్పు గోదావ‌రి. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఈ జిల్లాలో ఏ పార్టీ అయినా ప్రభావం చూపగలిగితే కచ్చితంగా అధికార పీఠాన్ని సంపాదించ‌వ‌చ్చ‌నేది పార్టీల యోచన. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో2014లో టీడీపీ 13, వైసీపీ 5, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వీరిలో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 …

Read More »

చంద్రబాబుకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు.. ప్రచారం, డ్రామాలు తప్ప ప్రజలకు మేలు చేయలేదు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదన్నారు. బాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని షర్మిళ విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే …

Read More »

జనసేన అభ్యర్ధులతో జేసీ రహస్య సమావేశం..కారణం??

ఎప్పుడూ వివాదాలతో సంచలన వ్యాఖ్యలు చేసే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఎప్పుడు వచ్చినా హంగూ ఆర్భాటాలతో వస్తారు అలాంటిది నిన్న మాత్రం మిట్ట మధ్యాహ్నం గుంతకల్లుకు మెరుపులా వచ్చి వెళ్ళిపోయారు.తను గుంతకల్లుకు ఇలా వచ్చి వెళ్లడంపై అంతా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడు ఇంటికి రహస్యంగా వెళ్లి కలిసారు.ఎమ్మెల్యే జితేంద్రగౌడు, ఆయన సోదరుడు ఆర్‌ శ్రీనాథ్‌గౌడును కలిసి దాదాపు అరగంటకు …

Read More »

ఏప్రిల్ 9న ఓటెయ్యండి, 5లక్షల మెజార్టీతో గెలుస్తా కంటే ఇదే పెద్ద జోక్ 

నారా లోకేష్‌ ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో నవ్వులు పూయిస్తున్నారు. ఎప్రిల్‌ 11న ఎన్నికల పోలింగ్‌ అయితే 9న ఓటేయ్యండని నోరు జారిన లోకేశ్‌ మంగళగిరిలో తనదే విజయమని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఇది విన్న జనాలు పడిపడి నవ్వుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నదే 2 లక్షల 23 వేల 300 ఓటర్లు అయితే.. లోకేష్‌ ఐదు లక్షల మెజార్టీతో ఎలా గెలుస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే పసుపు-కుంకమ పై …

Read More »

చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు..కేవలం మాటలు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన

చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు.. కేవలం మాటలు చెప్తున్నాడు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ప్రజలను పట్టించుకునే నాథుడు కరువయ్యారని అభివృద్ధి ఆగిపోయిందని వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాన్నగారు అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేయడమే కాకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోజగన్ రాష్ట్రాన్ని …

Read More »

టీడీపీ-సేన కుమ్మక్కు రాజకీయాల్ని పసిగట్టిన గోదావరిజిల్లా ప్రజలు

పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలకు తాను దూరం అని చెప్పి వారసత్వ రాజకీయాలను ఉపేక్షించనని చెప్పి ఇప్పుడు తన సోదరుడు, సినీ నటుడు నాగబాబును పార్టీలో చేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనను నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దింపుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ హస్తం ఉంది అనేది మరో వాదన.. సరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో జనసేన వ్యూహాత్మకంగా నాగబాబును బరిలోకి దింపాలని …

Read More »

బాబు అడ్డ‌గోలు మాటలు..పీకే దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌

సీనియ‌ర్ నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ, అడ్డ‌గోలుగా మాట్లాడుతూ, అహంభావాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. స్థాయిని దిగ‌జార్చుకొన్న రీతిలో మాట్లాడుతున్న ఆయ‌న‌కు…ఆయ‌న స్థాయిని గుర్తు చేస్తూ కౌంట‌ర్ ఇచ్చారు ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిశోర్‌. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలులో నిర్వహించిన బహిరంగసభలో, పార్టీ నేత‌ల టెలీ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ.. ఈ …

Read More »

హర్షకుమార్ చంద్రబాబు కబంధ హస్తాల్లో ఇరుక్కున్నట్టే.. మహాసేన

మహాసేన.. దళిత సమస్యలపై వేగంగా పోరాడే యువశక్తి.. ప్రపంచవ్యాప్తంగా మహాసేన టీంలతో కలిసి ఇప్పటికే వందలాది సమస్యలను పరిష్కరించారు. అయితే ఇప్పుడు మహాసేన రాజకీయంగానూ ముందుకెళ్తోంది.. తాజాగా దళిత పోరాట నాయకుడిగా పేరుగాంచిన జీవీ హర్షకుమార్ టీడీపీలో చేరికను మహాసేన జీర్ణించుకోలేకపోయింది. ఆయనను వైసీపీలోకి రావాలని ఆహ్వానించింది.. హర్ష కుమార్ తో చేయించబడ్డ తప్పును క్లారిటీగా వివరించారు రాజేష్.. ఈ క్రమంలో మహాసేన వ్యవస్థాపకుడు రాజేష్ టీడీపీ, జనసేన కుట్ర …

Read More »

రాహుల్ చెప్పాడు,చంద్రబాబు పాటిస్తున్నారు..ఇదేం కర్మ సామీ..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఇప్పటికే జగన్ ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇక టీడీపీ కూడా నిన్న అర్ధరాత్రి 1గంట తరువాత మిగిలిన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు టికెట్ కేటాయించడంలో ముచ్చెమటలు పట్టాయని తెలుస్తుంది.టీడీపీలో టికెట్లు కేటాయించినప్పటికీ కొంతమంది వైసీపీలో చేరగా కొందరు మేము పోటీ చేయమని చేతులెతేస్తున్నారు.2014 చంద్రబాబు గెలవడానికి గల కారణం పొత్తు పెట్టుకోవడమే …

Read More »

కోరి వచ్చిన హర్షకుమార్‌ కు చంద్రబాబు వెన్నుపోటు..పార్టీలో చేరని వ్యక్తికి టికెట్

అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి చంద్రబాబును ఏకిపారేసిన విషయం అందరికి తెలిసిందే,అయితే ఆయన టీడీపీలో చేరారు.ఎంపీ టికెట్‌ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో పచ్చపార్టీలో చేరిన హర్షకుమార్‌కు బాబుగారు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు షాకిచ్చారు. హర్షకుమార్‌ కు ఎటువంటి టికెట్‌ ఇవ్వకపోగా ఆ అమలాపురం టికెట్‌ను గంటి హరీష్‌కు కేటాయించారు.దీంతో ఆయయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే అయింది. ఇక మొన్న టీడీపీలో చేరే సందర్భంలో హర్షకుమార్‌ చంద్రబాబు కాళ్లపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat