1.చంద్రబాబు తన క్రిమినల్ బ్రెయిన్ కి పదును పెట్టాడు.. 2.జనరల్ గా వివేకానంద రెడ్డి గారిని చంపితే నేరం తెలుగుదేశం మీదకి వస్తుంది కదా చంద్రబాబు ఇలా ఎందుకు చేస్తాడు అని న్యూట్రల్ జనాలు ఆలోచించే అవకాశం ఉంది అని చంద్రబాబు అనుకున్నాడు.. 3.వివేకానంద రెడ్డి గారు వుంటే జగన్ కడప జిల్లా గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏరోజు కడపలో ప్రచారం చెయ్యలేదు.అంత …
Read More »రాజకీయంగా ఎదుర్కోలేక వైయస్ఆర్ కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్ర
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్రపన్నిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 1998 నుంచి వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఇది దారుణమైన హత్యగా తేలిందన్నారు. కుటుంబ సభ్యులు …
Read More »అ=అమ్మ, ఆ=ఆవు ఆవు కాదు.. ఎద్దు,కావాలంటే చంద్రన్న యాడ్ చూడండి..
ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న వేళ సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ పార్టీకి చెందిన ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పిదాలని ఎత్తిచూపుతున్నాయి. తాజాగా టీడీపీకి చెందిన ఎన్నికల ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేశారని బీజేపీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు …
Read More »వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్ …
*వైయస్ కుటుంబాన్ని అంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. *1998 నుంచి వైయస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. *రాజారెడ్డి హత్యలో సైతం టిడిపి ప్రమేయం ఉంది. *హంతకులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్షణ కల్పించారు. *వైయస్ జగన్ పై ఎయిర్ పోర్ట్ లో హత్యయత్నం చేస్తే అందులో టిడిపి వారే నిందితులు. *గంట కూడా గడవకముందే స్వయంగా డిజిపి స్టేట్ మెంట్ ఇస్తారు. *ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది మా …
Read More »తెలుగుదేశం నేతలకు అందుబాటులో లేని ఆదాల.. కార్యాలయం వద్ద కటౌట్ల తొలగింపు
నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీని వీడుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఆయన వైసీపీలో చేరుతారని సమచారం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గత టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక మళ్లీ టీడీపీలో చేరి ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం దక్కడంలేదన్న ఆవేదనతో ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రంగం …
Read More »వైఎస్సార్సీపీ ఖాతాలోకి మరో ఎంపీ నియోజకవర్గం.. తూర్పుగోదావరిలో వీస్తున్న ఫ్యానుగాలి
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలు మారే నాయకులు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాకినాడకు చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్థులు కూడా పార్టీలు మారడం ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా వ్యవహరిస్తున్న తోట నరసింహం వైసీపీలో చేరారు. అయితే ఇంతకాలం వైసీపీలో ఉన్న చలమలశెట్టి సునీల్ తాజాగా టీడీపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున కాకినాడ ఎంపీగా పోటీ …
Read More »మరోసారి తత్తరపడ్డ నారా లోకేష్..మా పార్టీ గెలవదు!
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ మరోసారి తన ప్రసంగంలో నోరుజారాడు.మంగళగిరి నుండి టికెట్ ఆశించిన ఆ పార్టీ నాయకుడు గంజి చిరంజీవిని బుజ్జగించడానికి వచ్చిన లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ మరోసారి తడపడ్డాడు.మంగళగిరిలో మన పార్టీ టీడీపీ 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ గెలవలేదని,మరి ఇక్కడ నేను గెలవాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.వాస్తవానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించారు,కాని లోకేష్ మాత్రం 1980 నుండి మంగళగిరిలో …
Read More »కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు
తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే …
Read More »చంద్రబాబుకు మరో దెబ్బ..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీకి సిటింగ్ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.సుబ్బారావు గత ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై, ఆ తర్వాత టీడీపీలో చేరారు.తెలుగుదేశంలో తనకు అన్యాయం జరిగిందని, ఆయన కార్యకర్తల సమావేశంలో కంటతడిపెట్టారు.తెలుగుదేశం పార్టీలో ప్రాదాన్యత లేకుండా పోయిందని ఆయన అన్నారు.కాగా కార్యకర్తలు ఆయనను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరాలని ఒత్తిడి చేయడం విశేషం.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ …
Read More »చంద్రబాబుకు ఎంపీ బెదిరింపు…సీటు ఇస్తానని హామీ
నరసరావుపేట ఎంపీ సీటు తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు టీడీపీ అధినేత చంద్రబాబుని డిమాండ్ చేసారు.అలా ఇవ్వన్ని పక్షంలో పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన ముడుపుల గుట్టు ప్రజల ముందు పెడతానని చెప్పినట్లు సమాచారం.అయితే పోలవరం కు సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన తన పని అయిపోతుందని భావించిన చంద్రబాబు..రాయపాటి బెదిరింపులకు వెనక్కి తగ్గి నరసరావుపేట లోక్సభ స్థానం పై అతడికి స్పష్టత ఇచ్చారని …
Read More »