ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.పెద్ద నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు.తాజాగా కర్నూల్ జిల్లాలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ మేరకు ఈరోజు అయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు.భేటీ అనతరం రాంపుల్లారెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారు. రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీకి ముఖ్య నేత అంతేకాక ఆ పార్టీ …
Read More »జగన్ హవా.. టీడీపీకి ఎదురు గాలి తట్టుకోలేకే చంద్రబాబు ఇలా చేయించాడా.?
మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల రాజీనామాల వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది.. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కేవలం MLAలుగా పోటీచేయటం కోసమేనట.. రాజకీయంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు పోటీచేసి గెలిస్తే రేపు అసెంబ్లీలో మెజారిటీ రాకపోతే, గెలిచినా ఆ ఎమ్మెల్సీ లు రాజీనామా చేసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే ఆ ఎమ్మెల్సీ …
Read More »సినిమా రిలీజైతే..? ట్రైలర్ చూసిన ఫ్యామిలీకి వణుకు పుడుతుందా?
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంతో వస్తున్న చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఇప్పుడే కాదు ముందు ముందు మరింత సంచలనం చేయబోతున్నాయి.ఈ చిత్రాలతో రాజకీయ భవిష్యత్తు ఎవరికీ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.కొద్దిరోజుల క్రితమే విడుదలైన ‘యాత్ర’ సినిమా సూపర్ హిట్ అయింది.ఇందులో వైఎస్ఆర్ పాదయాత్ర హైలెట్ గా నిలిచింది.ఈ సినిమాతో మరోసారి ఆయన పెట్టిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా జగన్ కు ప్లస్ అనే చెప్పాలి. మరోవైపు ఎప్పుడూ …
Read More »హామీ ఇచ్చి మోసం చేసే చంద్రబాబు కంటే.. మాట ఇచ్చి న్యాయం చేసే జగన్ కే జై కొట్టనున్న కాపులు
కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా కాపు అగ్ర నాయకులు మాత్రం ప్రతిపక్ష వైసీపీ వైపే పాటిజివ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంపై కాపులు ఆగ్రహంతో ఉన్నారు. గతంలో కేవలం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ప్రచారం చేసిన టీడీపీ సర్కార్ క్షేత్రస్ధాయిలో ఆగ్రహ పరిస్థితిని …
Read More »విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్న విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ జై రమేష్
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీకి చెందిన మరో కీలకనేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ నేత దాసరి జై రమేశ్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 15న లోటస్పాండ్లో వైసీపీ అధినేత జగన్తో జై రమేష్ భేటీ అయ్యే అవకాశం ఉంది. జై రమేష్ కొంతకాలంగా …
Read More »ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం ఇదే.. ఇక్కడెవ్వరూ పనిచేయరు..
ఏపిలో పని చేయలేక ఇక్కడి నుండి అనేక మంది అధికారులు వెల్లిపోయారని.. దీంతో కేంద్ర సర్వీసులకు చెందిన 20 మంది అధికారులు ఏపికి డిప్యుటేషన్ మీద వచ్చారని ఇటీవల వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ వివరించారు. ఈ 20మందిలో 15మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సామాజిక వర్గానికి చెందిన కమ్మ వారేనని దుయ్యబట్టారు. వారిలో కేవలం ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం అధికారి ఉంటే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. APPSC …
Read More »చెక్కులు చెల్లడంలేదు..పసుపు–కుంకుమ స్కెచ్ అట్టర్ ఫ్లాప్
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’..అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి.ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లడంలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు.చెక్కులు బ్యాంకు కు తీసుకెళ్తే డబ్బులివ్వడం లేదంట.చెక్కులు తీసుకొని పాత బకాయి జమ చేసుకుంటున్నాం అని చెబుతున్నారు.అయితే ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు చంద్రబాబు.దీంతో రుణమాఫీ అవుతుందని ఆశతో వడ్డీ కట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళ పై మరింత భారం పెరిగింది.ఈ మేరకు …
Read More »దరువు చెప్పిందే నిజమైంది.. నిరంతరాయంగా వైసీపీలోకి కొనసాగనున్న చేరికలు
ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్ను కలిసి.. వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతికి …
Read More »ఏపీలో వార్ వన్ సైడ్…అవంతి బాటలోనే మరో ఎంపీ
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్పులు,చేర్పులు సహజమే.అది ఏ పార్టీలో ఐన జరుగుతుంది.ఇక్కడ మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటంలేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు టీడీపీని వదిలేయడంతో బాబు కు చమటలు పడుతున్నాయి.ఇప్పటికే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి బయటకు వచేయడమే కాకుండా కొద్దిసేపటి క్రితమే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఇది ఇలా ఉండగా అవంతి …
Read More »వైఎస్ పోరాటపటిమతో ముందుకెళ్తున్న జగన్.. నమ్మినవారిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. రెండు సినిమాలు
తాజాగా వచ్చిన రెండు బయోపిక్ సినిమాలు వైసీపీ పాలిట వరంగా మారనున్నాయి. ఒకటి రాజశేఖరరెడ్డి పోరాట పటిమ ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న జగన్ ఓటు వేయాలనిపించే సినిమా రెండోది సీఎం చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచి కుట్ర రాజకీయాలు చేసిన చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయకూడదో తెలియచెప్పే సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇటీవల మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన …
Read More »