Home / Tag Archives: Chandrababu (page 167)

Tag Archives: Chandrababu

ఇంకా ఆ ఊరిలో వేరే పార్టీ లేదట.. అందరూ వైసీపీలోనే ఉన్నారట

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలపట్ల ఆకర్షితులైన ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. జగన్‌ నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. ఒక్కసారిగా వేడెక్కిన కర్నూలు రాజకీయం

అధికార తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయంటే కేసులో, ప్రలోభాలో, ఒత్తిడో అనుకోవచ్చు.. కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారు కూడా వైసీపీలోకి మారుతున్నారంటే దానికి కారణం ఒకటే.. అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే ఆపార్టీ అధినాయకుడిని భరించలేక అంటే ఆ అధినేత క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు త‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ …

Read More »

జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయనున్న వైసీపీ.. జగన్ స్కెచ్ వర్కవుట్ అయినట్టే..

కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. తాజాగా తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తండ్ర మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు. అనంతరం ఆయన ఫిబ్రవరి …

Read More »

ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?

ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …

Read More »

బ్లాస్టీంగ్ న్యూస్,ఇంటెలిజెంట్ రిపోర్ట్ ..15 మందికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నో టిక్కెట్

ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరి సిట్టింగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నో చెప్పే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయనే సమచారం. అయితే వారు అధినేత నిర్ణయాన్ని ఏ మేరకు అంగీకరిస్తారు..? పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా..? కొత్త అభ్యర్థులు అసంతృప్త సిట్టింగ్‌లను ఎలా ఎదుర్కొంటారు? వంటి అంశాలపై పార్టీలో చర్చ సాగుతోంది. అందుకే తొలుత ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

బద్ధకమే రాధాకున్న శాపమా.. తండ్రి పోరాటపటిమ ఎందుకు లేదు.. జగన్ ని కాదని చంద్రబాబు చేస్తున్న దానికే ఆకర్షితుడయ్యాడా

ఏదైనా ఒక చారిత్రాత్మక ఘటన గురించి చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం. అయితే ప్రస్తుతం రాధా రాజకీయం గురించి కూడా వైసీపీలో ఉన్నప్పుడు, టీడీపీలో చేరాలనుకున్నప్పుడు అని విభజించి చెప్పాలి. కారణమేమిటంటే ఈ రెండు సమయాలకి మధ్య పెద్దగా లేదు. వంగవీటి మోహన రంగా కొడుకు రాధాకృష్ణ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు గమనించవచ్చు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో …

Read More »

జగన్ చరిష్మా ముందు సింగిల్ డిజిట్ కే పరిమితమైన తెలుగుదేశం

మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ గురువారం విడుదల చేసింది. …

Read More »

నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి..

మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ అన్నిరకాల అడ్డదారులు తొక్కుతోంది.. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తూ మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపి కాల్‌ సెంటర్‌నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది. ఇటీవల నమస్కారం. నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. …

Read More »

ఏపీ ఎన్నికలపై దరువు ఫ్లాష్ టీం సర్వే.. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.?

వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియా కాస్త అటుఇటుగా ప్రాంతీయ మీడియా, ప్రాంతీయ సర్వే సంస్థలు, చానెళ్లు ఇష్టానుసారంగా ఫలితాలివ్వగా దరువు నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది.. వెబ్ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దరువు ప్రతీ కార్యక్రమాన్ని ప్రజాప్రయోజనం కోసమే చేసింది. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి …

Read More »

యువజన విభాగం అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించి తండ్రి మాదిరిగా తూర్పునుంచి బరిలోకి దిగమన్నారు అంతే

వంగవీటి రాధా ఇవాళ మాట్లాడిన మాటలపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను సూచించారు. జగన్ పై రాధా చేసిన వ్యాఖ్యలను ఉదయభాను ఖండించారు. రంగా ఎదుగుదలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎంతో ప్రోత్సహించారన్నారు. రంగాను హత్యా చేసే ముందు తాను కలిశానని, టీడీపీ గూండాలు బస్సులో వచ్చి రంగాను హత్యా చేశారన్నారు. ఇవాళ వంగవీటి రాధా విజయవాడలో మాట్లాడుతూ నా తండ్రిని చంపింది టీడీపీ కాదని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat