వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త .. గత 234 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలతోపాటు, సినీ రంగానికి చెందిన పలువురు హీరోలతోపాటు, ప్రముఖులు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, కార్తీక్, టాలీవుడ్ హీరోలు …
Read More »ప్రజా సంకల్ప యాత్ర.. తుని నియోజకవర్గం చేరుకోక ముందే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 234వ రోజుకు చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టిన వైఎస్ జగన్కు అడుగడుగునా.. ఘన స్వాగతం లభిస్తోంది. కాగా, ప్రజా సమస్యలపై జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తుని 103వ నియోజవర్గం. వైఎస్ జగన్ రాకతో తుని నియోజకవర్గంలో పండుగ వాతావరణం …
Read More »ఈడీ లీకులు వెనకున్నది పచ్చ ముఠానే !!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైస్ భారతి పేరు ఈడీ చార్జ్ షీట్ లో ఉందంటూ ఇవాళ మీడియాలో పలు రకాలుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఇదే విషయంపై జగన్ స్పందిస్తూ..నా భార్య పేరు ఈడీ చార్జీ షీట్ లో ఎక్కడా లేదు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల కోసం బైటకు లాగడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ప్రస్తున్నా …
Read More »ఎల్లో మీడియా, పావలా మీడియాను చెప్పుతో కొట్టేలా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్తోనే సాధ్యమంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ప్రజలంతా నినదిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన మాటల్లో చెప్పలేనిదంటున్నారు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు. పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో …
Read More »సీఎం చంద్రబాబు ఒక్క రోజు ఖర్చు ఎంతో తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు తీసి.. అడుగు వేస్తే చాలు ప్రత్యేక విమానాల్లో విహరిస్తారు. మీటింగు పెట్టినా.. రివ్యూ చేసినా అంతా ఫైవ్ స్టార్ రేంజ్లోనే ఉంటుంది. లోటు బడ్జెట్తో విలవిలలాడే పేద రాష్ట్ర ముఖ్యమంత్రినని మరిచిపోయి దుబారా చేస్తూనే ఉంటారు. సీఎం చంద్రబాబు చేస్తున్న దుబారా ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పుడు చంద్రబాబు పెట్టిన ఖర్చు చూసి …
Read More »వేమూరులో ఎవరు గెలుస్తారు.? ఆనందబాబు అందుబాటులో ఉంటున్నారా.? నాగార్జున ఎలా పనిచేస్తున్నారు.?
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం.. లక్షా80వేలమంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్సీలు 60వేలు, బీసీలు45వేలు, కమ్మ22వేలు, కాపులు 20వేలు, రెడ్లు10వేలు, మైనార్టీలు 6వేలమంది ఉన్నారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2009నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. భట్టిప్రోలు, అవర్తలూరు, చుండూరు, వేమూరు, కొల్లూరు మండలాలున్నాయి. 2014లో ఇక్కడినుంచి గెలిచిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు.. ఈయనకు రాజకీయంగా ఎదురుగాలి వీస్తోందట.. గుంటూరు జిల్లా వేమూరు నుంచి వరుసగా రెండుసార్లు …
Read More »అమరావతి పరిసరాల్లో ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు
ఏపీ రాజధారి అమరావతి ప్రాంతంలో ముఖ్య ప్రాంతమైన మంగళగిరిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు బదులు రౌడీ పోలీసింగ్ నడుస్తోందట.. తాను మాట్లాడేదే కరెక్టే అంటూ ఎస్సై భార్గవ్ చెలరేగిపోతున్నారట.. ఈయనగారి గురించి మంగళగిరిలో ఎంతో గొప్పగా ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారట.. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 177 ప్రకారం మొదటి తప్పు క్రింద మినిమం రూ.100/- ఫైన్ నుండి రూ.200/- వరకు ఫైన్ రాసే అధికారం పోలీసు …
Read More »“బాధగా ఉంది” అంటూ జగన్ చేసిన ట్వీట్ పై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల భావోద్వేగం, కన్నీరు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గుటుంబ సభ్యుల విషయంలో బాధపడుతూ చేసిన ట్వీట్ చూసి ఆయన అభిమానులంతా బాధపడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. జగన్ ను జైల్లో పెట్టినా, కేసుల్లో ఇరికించినా, రాజకీయంగా మాటలతో హింసించినా జగన్ ఏనాడూ బాధపడలేదు. తన పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే, ప్రజల్లో ఉండడం పైనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. చాలా క్లిష్ట సమయాల్లో కూడా జగన్ విలువైన రాజకీయాలు పోషించారు. …
Read More »వేడెక్కిన ప్రకాశం జిల్లా రాజకీయాలు.. ఆధిపత్యంకోసం తలపడుతున్న వైసీపీ, టీడీపీ..
ఏపీలో సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది పార్టీల మనోగతం మెల్ల మెల్లగా బయటపడిపోతోంది. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో ప్రజాభిప్రాయం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆధిపత్యం కోసం తలపడుతున్నాయి. 2014లో టిడిపి కన్నా మంచి ఫలితాలు సాధించిన వైసీపీ ఇప్పుడు అటువంటి ఫలితాలను మళ్లీ సాధించాలని ప్రయత్నిస్తోంది. దీనికి ప్రజల …
Read More »విశాఖ జిల్లా టీడీపీలో కుమ్ములాటలు..!
విశాఖ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు మధ్య అగాధం పెరుగూతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికలు దగ్గరపడుతున్న దశలో ఒకరి సీటుపై.. మరొకరు కన్నువేయడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 చోట్ల టీడీపీ మద్దతు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్ఆర్సీపీ నుంచి …
Read More »