ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన మొండి వైఖరి నిరూపించుకుంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. దీంతో అధికార తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. వాస్తవానికి మొదటినుంచి …
Read More »కొండేపిలో విజయం ఎవరిదో తేల్చే విశ్లేషణాత్మక కథనం..!
ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గం పొగాకు పంటకు ప్రసిద్ధి చెందింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కొండేపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి, మర్రిపూడి, పొన్నలూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షలా 10 వేల వరకు ఓట్లు ఉండగా, అందులో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 70 వేల వరకు ఉన్నారు. దాంతో అధికారులు కొండేపిని ఎస్సీ రిజర్వ్డ్ నియోజవర్గంగా గుర్తించారు. కమ్మ సామాజికవర్గ ఓట్లు 30 వేలు వరకు …
Read More »ఆందోళనలో కొన్ని పార్టీలు.. ఆనందంలో కొన్ని పార్టీలు..!
2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్లను సమకూర్చుకోవడంపై …
Read More »ప్రభుత్వ పథకాల్లో వేల కోట్ల అవినీతి..!
టీడీపీ అక్రమాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చనే రీతిలో ఆ పార్టీ నేతలు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేపట్టిన మరో పథకం టీడీపీ నేతలకు కల్ప తరువులా తయారైంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన చంద్రబాబు పథకాల పేరిట దోపీకి తెర తీస్తున్నారు. పథకం పేరుతో ప్రజలను ఆకర్షించడం.. అదే పథకం నిధులను పక్కదారి పట్టించి టీడీపీ నేతలకు …
Read More »వైఎస్ జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తు ట్వీట్.. మహిళలపై అత్యంత అమానుషం
అధికారం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు ఆడపడుచులపై అమానుషంగా వ్యవహరిస్తారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వారేం తప్పు చేశారని మహిళలపై అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ట్వీట్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నిరసనలో పాల్గొన్న మహిళలపై పోలీసులు అత్యంత …
Read More »ఉండిలో ఒక్క ఫ్లెక్సీ కట్టలేని స్థాయినుంచి ర్యాలీలతోనే విజయయాత్రలు మరపిస్తున్న స్థాయికి
అక్కడ వైఎస్సార్సీపీకి న్యాయకత్వమే లేదన్నారు.. నియోజకవర్గ సెంటర్లో ఫ్లెక్సీ కట్టే నాధుడే లేడన్నారు. ఆనియోజకర్గంలో పార్టీ కోసం పనిచేయడానికి డబ్బులు ఇస్తే తప్ప కాసేపు పనిచేయడానికి ఒక్క మనిషీ రాడన్నారు.. అంతెందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఒక్కడూ లేడన్నారు.. ఆ నియోజకవర్గంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లేదన్నారు.. అదే పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం గుండెల్లో …
Read More »టీడీపీకి ఊహించని దెబ్బ.. అదే జరిగితే ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ పని ఔట్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవాలన్న లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అడుగులు ముందుకేస్తున్నారు. అలుపెరగకుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ తమ గ్రామాలకు వస్తున్న వైఎస్ జగన్ను ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. తమ కోసం వస్తున్న వైఎస్ జగన్కు ప్రజలు …
Read More »తమ కళ్లముందు పుట్టి, పెరిగిన లోకేశ్ దగ్గర నిలబడి మాట్లాడాలా.?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడుకు, పంచాయితీరాజ్శాఖ మంత్రి నారాలోకేష్ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదమవుతోంది. ఇటీవల సొంత పార్టీలో లుకలుకలకు ఆయన కారణమైతే తాజాగా ఆయనపై అసంతృప్తిని కొంతమంది టిడిపి సీనియర్ నాయకులు వెలిబుచ్చారట.. రాష్ట్ర రాజకీయాలనుంచి ఆయనను కాస్త దూరంగా ఉంచాలనుకుంటున్నారట.. ఆయన ఇక్కడ ఉంటే…ఎప్పటి నుంచో… పార్టీలో ఉంటున్న సీనియర్లకు ఇబ్బందిగా ఉంటోందట. ప్రతి విషయానికి లోకేష్ వద్దకు రావడానికి వారికి సీనియర్ నేతలకు చిన్నతనంగాఉందని ఫీల్ అవుతున్నారట. …
Read More »బిగ్ బ్రేకింగ్: జాతీయ మీడియా బిగ్ బ్లాస్టింగ్ ప్లాష్ ఫైనల్ సర్వే..!
2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో అలకలు, పోకలు, చేరికలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక పార్టీతో మరొక పార్టీ పొత్తు అంటూ వివిధ పార్టీల బలా బలాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కథనాలు వెల్లువలా ప్రచురితమైన విషయం తెలిసిందే. మరో పక్క రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. …
Read More »అన్నా క్యాంటీన్ కోసం ఆక్రమణ యత్నం..సీఎం ఇంటి దగ్గర దారుణం..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న పంట భూమిలో అధికారులు దౌర్జన్యం ప్రారంభించారు… ఉండవల్లి గ్రామానికి చెందిన గోపాలం శివ శంకర్ అనే రైతుకు చెందిన సాగు భూమిలో ఇది మా భూమి అంటూ అధికారులు జెండాలు ఏర్పాటు చేశారు… అయితే పక్కన ఉన్న భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వటంతో పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిమిత్తం వినియోగిస్తున్నారు. అయితే తాజాగా సీఎం ఇంటి దగ్గర అన్న క్యాంటీన్ నిర్మించాలని హద్దులు …
Read More »